పద్ధతి ప్రకారం అభ్యర్థుల ఎంపిక..: పురంధేశ్వరి

ఏపీ ఎన్నికలకు( AP Elections ) పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeswari ) అన్నారు.ఏపీలో బీజేపీ పుంజుకుంటుందని భావిస్తున్నామని తెలిపారు.

 Selection Of Candidates According To Method Purandheswari Details, Ap Bjp Chief-TeluguStop.com

పొత్తులను కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని పురంధేశ్వరి పేర్కొన్నారు.

బీజేపీతో జనసేన పార్టీ పొత్తులో( BJP Janasena Alliance ) ఉందన్న ఆమె పద్ధతి ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.కేంద్రం సహకారంతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు.రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ, వైసీపీకి నిబద్ధత లేదని తెలిపారు.

రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube