పద్ధతి ప్రకారం అభ్యర్థుల ఎంపిక..: పురంధేశ్వరి

ఏపీ ఎన్నికలకు( AP Elections ) పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeswari ) అన్నారు.

ఏపీలో బీజేపీ పుంజుకుంటుందని భావిస్తున్నామని తెలిపారు.పొత్తులను కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని పురంధేశ్వరి పేర్కొన్నారు.

"""/" / బీజేపీతో జనసేన పార్టీ పొత్తులో( BJP Janasena Alliance ) ఉందన్న ఆమె పద్ధతి ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.

కేంద్రం సహకారంతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు.రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ, వైసీపీకి నిబద్ధత లేదని తెలిపారు.

రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని విమర్శించారు.

ఇటలీలో దయనీయ స్ధితిలో భారతీయ కార్మికుడి మృతి .. రోజుల తర్వాత యజమాని అరెస్ట్