కుల సంఘా భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన రెడ్డి కులస్తులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా : కుల సంఘా భవన నిర్మాణము కొరకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆదివారం బోయినిపల్లి మండలం స్తంభంపల్లి రెడ్డి సంఘం కులస్తులు సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్ తో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

 Reddy Caste Presented The Petition To The Mla For The Construction Of The Kula-TeluguStop.com

స్తంభంపల్లి లో దాదాపు 300 వందల రెడ్డి కుటుంబాలు ఉన్నాయని కుల సంఘాము మీటింగులు పెట్టుకోడానికి, వ్యవసాయం కోసం చర్చించడానికి భవనం లేనందున చెట్ల కింద సమావేశాలు నిర్వహించుకుంటున్నామని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి సహకరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో ఎంపిటిసి అక్కనపల్లి ఉపేందర్ రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube