టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది.ఇందులో భాగంగా అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి రూ.4.17 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపింది.

 Key Decisions Of Ttd Governing Body-TeluguStop.com

రూ.2.35 కోట్లతో హెచ్వీసీ కాటేజీల నవీకరణతో పాటు తిరుమలలో రూ.40.50 కోట్లతో వేస్ట్ మేనేజ్ మెంట్ టెండర్లకు ఆమోదం తెలిపింది.అదేవిధంగా రూ.3.10 కోట్లతో తిరుమలలో డస్ట్ బిన్ల కోసం స్టీల్ స్టాండ్స్ ఏర్పాటుకు పాలకమండలి ఓకే చెప్పింది.అలాగే టీటీడీ కంప్యూటర్ల నవీకరణకు రూ.7.44 కోట్లు కేటాయింపు, టీటీడీ ఏడీ బిల్డింగ్ లో రికార్డు రూం నిర్మాణంతో పాటు రూ.97 కోట్లతో స్విమ్స్ లో అవసరమైన భవన నిర్మాణాలకు పాలకమండలి ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube