ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పై నేడు టీఎస్ హైకోర్టులో విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది.

 Hearing On Bail Of Mp Avinash Reddy Today In Ts High Court-TeluguStop.com

పిటిషన్ పై ఇప్పటికే అవినాశ్ రెడ్డి, వైఎస్ సునీతారెడ్డి తరపు వాదనలు పూర్తి అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మొదటి సారిగా జగన్ పేరు ప్రస్తావనకు వచ్చింది.వివేకా మృతి వార్త బయటకు తెలియక ముందే జగన్ కు తెలుసని సీబీఐ తెలిపింది.

అయితే ఆ విషయాన్ని అవినాశ్ రెడ్డి ద్వారా తెలుసుకున్నారా లేదా అనేది తెలియాలని పేర్కొంది.ఈ క్రమంలో సీబీఐ వాదనల తరువాత హైకోర్టు తీర్పును వెలువరించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube