కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.26 లక్షల కోట్ల సంపద ఆవిరి.!!

దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.ఈ క్రమంలో సెన్సెక్స్ 5000( Sensex 5000), నిఫ్టీ 1600 పాయింట్లకు( Nifty 1600 points) పైగా నష్టం వాటిల్లింది.సుమారు రూ.26 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయిపోయింది.ఎగ్జిట్ పోల్స్(Exit polls) అంచనాలను చూసి ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడి పెట్టారని తెలుస్తోంది.అయితే ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపర్చాయి.అంచనాల ప్రకారం ఫలితాలు లేకపోవడంతో మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి పెరిగిందని సమాచారం.

 Collapsed Stock Markets.. Rs. 26 Lakh Crores Of Wealth Evaporated.!!, Collapsed-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube