స్కూల్ ఆవరణలో సచివాలయాల నిర్మాణాలపై ఏపీ హైకోర్టు విచారణ

స్కూల్ ఆవరణలో గ్రామ సచివాలయాల నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో ప్రజా సొమ్ముతో నిర్మించినందుకు భవనాలను ఆ స్కూళ్లకే అప్పగిస్తామని కోర్టు తెలిపింది.

 Ap High Court Inquiry On Construction Of Secretariats In School Premises-TeluguStop.com

స్కూళ్ల అవసరాలకే వినియోగిస్తామని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.ప్రజావేదికను ప్రజల సొమ్ముతోనే కట్టారు కదా అన్న హైకోర్టు అప్పుడొక వైఖరి, ఇప్పుడొక వైఖరి అయితే ఎలా అని ప్రశ్నించింది.

నిర్మాణాలను ఆపాలని చెప్పినా కొనసాగించడం అక్రమమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube