హైదరాబాద్:జూన్ 04 తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోయింది.17 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపో యింది.తొలుత మెదక్లో ముందంజలో ఉన్నప్పటికీ.ఆ తరువాత సీన్ మారిపో యింది.అన్ని నియోజకవర్గాల్లోనూ 3వ స్థానంతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది.
Latest Hyderabad News