కాసేపట్లో మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ చర్చలు

ఏపీలోని మున్సిపల్ కార్మికులతో మరి కాసేపటిలో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది.ఈ మేరకు మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో మంత్రులు చర్చలు జరపనున్నారు.

 Ap Sarkar Talks With Municipal Workers Soon-TeluguStop.com

అయితే ఏపీ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా తమ 13 డిమాండ్లను నెరవేర్చాలంటూ మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.సమాన పనికి సమాన వేతనం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో మరోసారి చర్చలకు రావాలని సర్కార్ పిలుపునిచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube