బీజేపీ ప్రభుత్వానికి ముగింపు పలకాలి..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలని తెలిపారు.

 Bjp Government Should End..: Mlc Jeevan Reddy-TeluguStop.com

తెలంగాణ, కర్ణాటక ఫలితాలతో వంద సీట్లు దాటడం ఖాయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ క్రమంలోనే బీజేపీని ప్రజలెవరూ నమ్మే పరిస్థితులు లేవన్నారు.

ఈ నేపథ్యంలో దేశంలో ఈసారి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube