కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలని తెలిపారు.
తెలంగాణ, కర్ణాటక ఫలితాలతో వంద సీట్లు దాటడం ఖాయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ క్రమంలోనే బీజేపీని ప్రజలెవరూ నమ్మే పరిస్థితులు లేవన్నారు.
ఈ నేపథ్యంలో దేశంలో ఈసారి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.