టీ.బీజేపీలో జనసేనతో పొత్తు పంచాయతీ... ఆశావహుల ఆందోళన

తెలంగాణ బీజేపీలో జనసేన పార్టీతో పొత్తు పంచాయతీ కొనసాగుతోంది.ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ టికెట్ ను జనసేనకు కేటాయిస్తారంటూ ప్రచారం జోరందుకుంది.

 Panchayat Alliance With Janasena In T.bjp... Concerns Of Aspirants-TeluguStop.com

ఈ క్రమంలో నాగర్ కర్నూల్ బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న బీజేపీ నేత దీలీప చారి జనసేనకు సీట్ కేటాయించవద్దంటూ డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే ఆయన నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, అనుచరులు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం తన అనుచరులతో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.దీంతో బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube