హీటెక్కిస్తున్న జనసేనాని విస్సన్నపేట పర్యటన..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఏపీ రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది.మూడో విడత వారాహి యాత్రలో భాగంగా ఆయన ఇవాళ అనకాపల్లి జిల్లాలోని విస్సన్నపేట పర్యటన కొనసాగుతోంది.

 Janasena's Visit To Vissannapet Which Is Heating Up..!!-TeluguStop.com

ఇందులో భాగంగా విస్సన్నపేటలో భూములను జనసేనాని పవన్ పర్యటించనున్నారు.కాగా అక్కడ సుమారు ఆరు వందల భూమి కబ్జా చేశారని జనసేన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

వైసీపీ మంత్రి అమర్నాథ్ బినామీల పేరుతో కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు జనసేన నేతలు.అయితే దీనిపై స్పందించిన మంత్రి అమర్నాథ్ నిరూపిస్తే జనసేనకే రాసిస్తానంటూ కౌంటర్ ఇచ్చారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ విస్సన్న పేట పర్యటన పొలిటికల్ హీట్ పెంచుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube