విజయవాడలో హోటల్ ఐలాపురం వద్ద ఉద్రిక్తత

విజయవాడలోని హోటల్ ఐలాపురం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఇక్కడ ఏపీ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో సెమినార్ జరుగుతోంది.

 Tension At Hotel Ailapuram In Vijayawada-TeluguStop.com

సోషల్ మీడియా – మహిళలపై దాడి అంశంపై వాసిరెడ్డి పద్మ ఈ సెమినార్ నిర్వహిస్తున్నారు.అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన టీడీపీ మరియు జనసేన మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో తెలుగు మహిళలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది.దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

మహిళల సమస్యలపై పెట్టిన సెమినార్ కు తమను వెళ్లనీయకుండా అడ్డుకోవడంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube