విమాన ప్రయాణం చేసే అయ్యప్పస్వాములకు గుడ్ న్యూస్

విమాన ప్రయాణం చేసే అయ్యప్ప స్వాములకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుభవార్త చెప్పింది.ఇకపై అయ్యప్పలు ఇరుముడిని క్యాబిన్ లగేజీలో తీసుకు వెళ్లేందుకు బీసీఏఎస్ అనుమతిని ఇస్తున్నట్లు తెలిపింది.

 Good News For Ayyappas Who Travel By Air-TeluguStop.com

ఈ మేరకు అయ్యప్పలకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది.తనిఖీల తర్వాత ఇరుముడిని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు విమానాశ్రయాల సెక్యూరిటీ సిబ్బంది బీసీఏఎస్ మార్గదర్శకాలు జారీ చేసింది.జనవరి 20 వరకు విమానాల్లో శబరిమల వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పిస్తుంది.

మండలంతో పాటు మకర జ్యోతి దీక్షలు పూర్తయ్యే వరకు అవకాశం ఇస్తున్నట్లు బీసీఏఎస్ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube