ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ప్రపంచాన్ని శాసిస్తోంది.సోషల్ మీడియాలోనూ ఇప్పుడు ప్రతి ఒక్కరు యాక్టివ్ గా ఉంటున్నారు.
వారి రోజూ వారి కార్యక్రమాలలో ముఖ్యమైన ఘటనలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.అయితే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న పరిస్థితులలో ఇక రకరకాల వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుంటాయి.
ఇక అందులో ఏవి నిజమో, ఏవి అబద్ధమో అనేవి తేల్చుకోవడం చాలా కష్టం.ఇక కొంత మంది అవి నిజం అని నమ్మేసి షేర్ లు చేస్తుంటారు.
ఇక వాటిని ఆపడం ఎవరి తరమూ కాదు.
అలా వైరల్ అవుతుంటాయి.
ముఖ్యంగా చాలా సార్లు ఎక్కువగా వైరల్ అయేవి దయ్యం వార్తలే.ఇక అవి ఏదో విధంగా వాటిని మార్చి నిజమేనన్నట్లు ప్రచారం చేస్తారు.
తాజాగా ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఓ ఫోటో చూసి ఈ ఫొటోలో ఉంది దయ్యమే అని చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే ఈ ఫోటోలో ఈ అమ్మాయి తెల్లటి గీత ఆమె గుండా వెళ్తున్నట్టు ఈ ఫొటోలో కనిపిస్తున్నది.
అయితే ఈ ఫోటోను తీసిన ఫోటోగ్రాఫర్ సైతం నిజమే దయ్యమేమో అని అనుమానించారు.అయితే నెటిజన్లు ఇది కెమెరాలో ఉన్న సమస్య అని చెప్పడంతో ఆ ఫోటో గ్రాఫర్ అవునేమోనని కన్విన్స్ అయ్యాడు.