Kishan Reddy : తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తాం..: కిషన్ రెడ్డి

తెలంగాణ( Telangana ) వ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప సలహా బాక్సులను ఏర్పాటు చేసిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) అన్నారు.ఈ నెల 15 వరకు బీజేపీ సలహాలు తీసుకోనుందన్న ఆయన సలహాల కోసం ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

 Kishan Reddy : తెలంగాణలో మెజార్టీ సీట్-TeluguStop.com

రాష్ట్రంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర( Vijaya Sankalpa Yatra )తో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని చెప్పారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ( Parliament elections )370 కి పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తామని ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube