రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో ఉమ్మడి మేడిపల్లి మండల ఆది శ్రీనన్న క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు…
ఈ సందర్భంగా క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు.