మంగళగిరి మండలం నిరుకోండ గ్రామంలో నారా లోకేష్ పర్యటన

ఈరోజు హైకోర్టు తీర్పు అధికార పార్టీకి చెంప పెట్టు.రాజధాని రైతులు త్యాగాలు మరువలేనివి.

 Nara Lokesh Visits Nirukonda Village In Mangalagiri Zone , Nara Lokesh, Jaganmoh-TeluguStop.com

అబద్దాలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది.రైతులను మోసం చేసిన పాపం ఊరికే పోదు.2024 వరకు ఈ ప్రభుత్వం ఉండే పరిస్థితి కనిపించడం లేదు.రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నది కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇప్పటికైనా తప్పు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే అమరావతి రాజధానిలో నిర్మాణం చేపట్టాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube