జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు చొప్పరి రామ చంద్రం అధ్యక్షతన బుధవారం పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.రాబోయే రోజుల్లో జిల్లాలోని 116 ప్రాథమిక సహకార సంఘాల సభ్యులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయుటకు ఎజెండా సమావేశం ఎజెండా అంశాలను రూపొందించినదని, అలాగే జిల్లా సొసైటీ యొక్క ఆదాయ మార్గాలు, మత్స్యకారుల సంక్షేమం కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరిగింది.

 Meeting Of District Fisheries Industrial Cooperative Society, Meeting ,district-TeluguStop.com

పలు ప్రభుత్వ పథకాల గురించి మత్స్యశాఖ అధికారులు తెలియజేయడం జరిగింది.ఇట్టి సమావేశంలో జిల్లా సహకార జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, వైస్ చైర్మన్ అంబటి శేఖర్, పాలకవర్గం డైరెక్టర్లు గాడి చర్ల దేవయ్య,గాడిచర్ల శ్రీనివాస్, జెట్టి దేవయ్య, నిమ్మల బాబు, పిట్టల బాబు, పని శివరామకృష్ణ , పర్శరములు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube