ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో కోమటిరెడ్డి భేటీ

ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు.రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కోమటిరెడ్డి పోటీ చేసే స్థానాలపై చర్చించారని తెలుస్తోంది.

 Komati Reddy Met Aicc General Secretary Kc Venugopal-TeluguStop.com

ఈ మేరకు మునుగోడుతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.కేసీఆర్ ను గద్దె దించడమే తన లక్ష్యమంటున్న కోమటిరెడ్డి పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ పై గజ్వేల్ స్థానంలో సైతం బరిలో దిగుతానని ఇప్పటికే తెలిపారు.

కాగా తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube