తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై కిషన్ రెడ్డి నివేదిక

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివేదిక రూపొందించారు.రిపోర్ట్ టూ పీపుల్ పేరుతో కిషన్ రెడ్డి ఈ రిపోర్టును సిద్ధం చేశారు.

 Kishan Reddy's Report On The Funds Given By The Center To Telangana-TeluguStop.com

గతంలో పోలిస్తే రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు.వివిధ శాఖల ద్వారా తెలంగాణకు రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు.తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకరిస్తోందన్నారు.

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించిందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube