జగన్ పాదయాత్ర రేపటి నుంచే !

విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం జరగడంతో ఆయన పాదయాత్రకు బ్రేక్ పడింది.అయితే ఆ యాత్ర సేవారం నుంచి ప్రారంభం కాబోతోంది.

 Jagans Walk Away From Tomorrow-TeluguStop.com

ఇప్పటివరకు ఆయన పాదయాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు.

ఆయనకు స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

తనపై హత్యాయత్నం జరిగిన తరువాత ఈ ఘటనపై జగన్ ఇప్పటి వరకూ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.దాడి ఘటన తరువాత ఆయన మొదటిసారిగా విశాఖకు వస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శనివారం నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు.తనపై జరిగిన దాడి వ్యవహారం గురించి ఈ యాత్రలో ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube