సీఎం జగన్ కొత్త డ్రామా మొదలు పెట్టారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.వైసీపీ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జగన్ కొత్త నాటకానికి తెర తీశారని విమర్శించారు.
అమరావతి రాజధానిప బురద జల్లాలని చూస్తున్నారని ధూళిపాళ్ల ఆరోపించారు.అమరావతి రాజధానికి అనుకూలమని గతంలో జగన్ చెప్పారన్న ఆయన ఏపీ రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని తెలిపారు.