పేదలకు అన్నదానంతో పాటు 30 మంది వృద్ధులకు వస్త్రదానం

రాజన్న సిరిసిల్ల జిల్లా : దాతల సహకారంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో 1164 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా బుధవారం లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ముందు రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదానంతో పాటు నందగిరి భాను శర్మ అందించిన 30 దోవతులు, షేల్లాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు.నేటి అన్నదాతలుగా వేములవాడ పట్టణానికి చెందిన గుప్తాదాత, చింతతడెం లాస్య అశోక్ దంపతులు, దేహనహేల్లి,, బెంగుళూరు వాస్తవ్యులు స్ఫూర్తి,శాశ్వత అన్నదాతలుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు,

 Food For The Poor And Clothing For 30 Elderly People, Food For Poor , Clothing ,-TeluguStop.com

ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కుమారులు కోడళ్లు రామడుగు ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, రామడుగు శిరీష సాయిచంద్ర దంపతులు, రామడుగు శర్వాణి రవిచంద్ర దంపతులు ఉన్నారని, అన్నదానానికి శాశ్వత సభ్యత్వం పొందే వారు ట్రస్టు సభ్యులను సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు కోరారు.

నేటి అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నాగుల చంద్రశేఖర్, పాత సంతోష్, తోట రాజు, చల్లా సత్తయ్య, నంది సాయికుమార్, పసూల శ్రీనివాస్, సగ్గు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube