నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.సీనియర్ నేతలైన షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
ఈ క్రమంలో అక్టోబర్ 10న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.అయితే, తనకు ఎలాంటి నోటీసులు అందలేదని షబ్బీర్ అలీ తెలిపారు.
ఒకవేళ ఈడీ నోటీసులు అందింతే విచారణకు హాజరు అవుతానన్నారు.కాగా, ఇప్పటికే ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.