రేపు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మరోసారి భేటీ కానుంది.ఈ మేరకు రేపు సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.

 Congress Screening Committee Meeting In Delhi Tomorrow-TeluguStop.com

సమావేశంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేయనుంది.మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు నేతలు.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో టీపీసీసీ ప్రత్యేక సర్వే నిర్వహిస్తోందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube