రేపు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

రేపు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మరోసారి భేటీ కానుంది.ఈ మేరకు రేపు సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.

రేపు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

సమావేశంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేయనుంది.

రేపు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు నేతలు.మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో టీపీసీసీ ప్రత్యేక సర్వే నిర్వహిస్తోందని సమాచారం.

అభిమానులకు క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్.. ఆ తప్పులు చేయనంటూ?

అభిమానులకు క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్.. ఆ తప్పులు చేయనంటూ?