ఉత్తరాంధ్ర చర్చా వేదికలో గందరగోళం

ఉత్తరాంధ్ర చర్చా వేదికలో గందరగోళం నెలకొంది.లోక్ సత్తా ఫౌండర్ జయప్రకాశ్ నారాయణ్ ప్రసంగాన్ని స్టీల్ ప్లాంట్ కార్మికులు అడ్డుకున్నారు.

 Confusion In Uttarandhra Discussion Forum-TeluguStop.com

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై మాట్లాడాలని కార్మికులు నినాదాలు చేశారు.దీంతో కార్మికుల తీరుపై జయప్రకాశ్ నారాయణ్ అసహనం వ్యక్తం చేశారు.

ప్రైవేటీకరణపై మాట్లాడేందుకు ఇది వేదిక కాదని హితవు పలికారు.ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాలో అప్పుడు మాట్లాడతానని జేపీ ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube