మంత్రి జగదీశ్ రెడ్డి ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం

మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది.ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం 7 గంటల నుంచి 48 గంటల పాటు నిషేధం అమలులో ఉండనుందని పేర్కొంది.

 Central Election Commission Bans Minister Jagadish Reddy-TeluguStop.com

మునుగోడు ప్రచారం, ర్యాలీ, సభల్లో పాల్గొనరాదని ఆంక్షల్లో పేర్కొంది.టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే పథకాలు ఆగిపోతాయని అన్నారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే బీజేపీ చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ మంత్రి జగదీశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube