బీజేపీ లీగల్ సెల్ అధికార ప్రతినిధి ప్రసన్న పై టీఆరెస్ కార్యకర్త కోర్టు ఆవరణలో దాడి..

కన్ను దగ్గర బోన్ ఫ్యాక్చర్ అయిందని డాక్టర్ చెప్పారు… రాష్ట్రంలో పోలీసులు అధికారులను బెదిరించి బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి టీఆరెస్ బెదిరింపులకు గురి చేస్తుంది.గతంలో కూడా ఇలానే చేసి ఆమెని ఇబ్బందులకు గురి చేశారు.

 Bjp Legal Cell Spokesperson Prasanna Attacked By Trs Activist In Court Premises,-TeluguStop.com

ఆమె ఇప్పటికే సీపీ కి కూడా పిర్యాదు చేసింది.ఎర్రబెల్లి దయాకరరావు బీజేపీ కార్యకర్తలను తరిమివేయలని పిలుపు నిస్తున్నారు.మేము ఉరుకునేది లేదు…ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసి కేసులు పెట్టి దోషులను జైలుకు పంపించాలి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube