కన్ను దగ్గర బోన్ ఫ్యాక్చర్ అయిందని డాక్టర్ చెప్పారు… రాష్ట్రంలో పోలీసులు అధికారులను బెదిరించి బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి టీఆరెస్ బెదిరింపులకు గురి చేస్తుంది.గతంలో కూడా ఇలానే చేసి ఆమెని ఇబ్బందులకు గురి చేశారు.
ఆమె ఇప్పటికే సీపీ కి కూడా పిర్యాదు చేసింది.ఎర్రబెల్లి దయాకరరావు బీజేపీ కార్యకర్తలను తరిమివేయలని పిలుపు నిస్తున్నారు.మేము ఉరుకునేది లేదు…ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసి కేసులు పెట్టి దోషులను జైలుకు పంపించాలి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు
.