రానున్న ఎన్నికల్లో టికెట్లు దక్కని ఆశావహులకు టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) కీలక పదవులు అప్పగించారని తెలుస్తోంది.ఈ మేరకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యంను( Reddy Subrahmanyam ) చంద్రబాబు బాధ్యతలు అప్పజెప్పారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహార్,( KS Jawahar ) టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడుగా గండి బాబ్జికి( Gandi Babji ) బాధ్యతలు అప్పగించారు.
అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడుగా బీవీ రాముడు, టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శులుగా మన్నె సుబ్బారెడ్డి, సీఎం సురేశ్ నియామకం అయ్యారు.