Janasena : జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై ఏపీ హైకోర్టులో పిటిషన్

జనసేన ( Janasena )పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో( AP High Court ) పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ను దాఖలు చేసింది.

 Petition In Ap High Court On Allotment Of Glass Glass Symbol To Janasena-TeluguStop.com

కాగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన ఈ పిటిషన్ కు విచారణ అర్హత ఉందని హైకోర్టు తెలిపింది.ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎన్నికల నిబంధనల ప్రకారం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ( Glass symbol ) కేటాయించడంపై సరికాదని పిటిషన్ దారులు న్యాయస్థానానికి విన్నవించారు.ఎన్నికల సంఘం గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా కేటాయించిందన్న పిటిషన్ దారులు ఇప్పుడు ఆ గుర్తును జనసేనకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో పాటు జనసేన పార్టీ నిర్వాహకులను పిటిషన్ దారులు ప్రతివాదులుగా చేర్చారు.కాగా ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube