175 స్థానాలు గెలవడమే వైసీపీ టార్గెట్..: సీఎం జగన్

విశాఖపట్నం( Visakhapatnam ) జిల్లాలోని భీమిలిలో ‘సిద్ధం ’ పేరిట భారీ బహిరంగ సభకు సీఎం జగన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Ycp's Target Is To Win 175 Seats..: Cm Jagan, Cm Ys Jagan , Public Meeting, Bh-TeluguStop.com

భీమిలిలో జనసంద్రం కనిపిస్తోందని సీఎం జగన్( CM Jagan ) తెలిపారు.ఈసారి ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలవడమే వైసీపీ టార్గెట్ అని చెప్పారు.చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు.అందుకే దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తుకు వెంపర్లాడుతున్నాడని విమర్శించారు.ఈ క్రమంలోనే అటువైపు గజదొంగల ముఠా ఉందన్న సీఎం జగన్ ఇటువైపు ఉన్నది పాండవుల సైన్యమని తెలిపారు.అలాగే పద్మవ్యూహాంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.

అర్జునుడని పేర్కొన్నారు.ప్రభుత్వ పథకాలే మనకు బాణాలు, అస్త్రాలు అని చెప్పారు.2024 ఎన్నికల్లో వైసీపీ జైత్రయాత్రకు ఇది సన్నాహక సమావేశం అని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube