వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం అద్దాలు పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు..

గుంటూరు: గుంటూరు తూర్పు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమితులైన మంత్రి విడుదల రజిని నూతన కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించాల్సి ఉంది.ఈ నేపథ్యంలో 31వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నూతనంగా ప్రారంభించాల్సిన కార్యాలయం అద్దాలు రాళ్లతో పగలగొట్టి అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు.

 Ysrcp New Office Windows Broken By Unidentified Persons In Guntur, Ysrcp New Off-TeluguStop.com

ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కార్యాలయాన్ని సందర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube