లోక్ సభ ఎంపీల సస్పెన్షన్ పై ఏఐసీసీ చీఫ్ ఖర్గే స్పందన

లోక్ సభ ఎంపీల సస్పెన్షన్ పై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు.మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య నిబంధనలను చెత్తబుట్టలో పడేస్తోందని విమర్శించారు.

 Aicc Chief Kharge's Response To The Suspension Of Lok Sabha Mps-TeluguStop.com

పార్లమెంట్ భద్రతలో క్షమించరాని ఉల్లంఘనపై ఉభయ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.అలాగే పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై సవివరమైన చర్చ జరగాలని పేర్కొన్నారు.

ప్రధాని, హోంమంత్రికి జవాబుదారీతనం లేదన్నారు.ప్రతిపక్షాలు లేని పార్లమెంట్ లో పెండింగ్ లో ఉన్న కీలక చట్టాలను బుల్ డోజ్ చేయగలరని విమర్శించారు.

ఎలాంటి చర్చ లేకుండా బిల్లులను ఆమోదించుకుంటారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube