ఈనెల 7న భారత్ జోడో యాత్ర వార్షికోత్సవ వేడుకలు

దేశ వ్యాప్తంగా ఈనెల 7వ తేదీన భారత్ జోడో యాత్ర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.గతేడాది సెప్టెంబర్ 7న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించి దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.

 Bharat Jodo Yatra Anniversary Celebrations On 7th Of This Month-TeluguStop.com

భారత్ జోడో యాత్ర వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జోడో యాత్ర చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిందని తెలుస్తోంది.ఈ మేరకు ఈనెల 7వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేతలు పాదయాత్రలు నిర్వహించనున్నారు.

ఈ పాదయాత్రలలో సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు, ఇంఛార్జ్ లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube