వారాహి యాత్ర ను సీఎం అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.ఆధారాలతో వైసీపీ( YCP ) అక్రమాలు బయట పెడతారని సీఎం భయపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ పై పాచిపోయిన మాటలు మాట్లాడుతున్నారు.వైసీపీ శోభాయాత్ర ముగిసింది.
ఇక శవ యాత్రే ఋషికొండ పాకిస్థాన్ లో ఉందా? పాస్పోర్ట్, వీసా కావాలా? పర్యావరణ ను విధ్వంసం చేసి ఋషికొండ లో నిర్మాణలు చేపడుతున్నారు.ఋషికొండ లో నిర్మాణాలు 100 శాతం అక్రమనిర్మాణాలే… అందుకే జగన్ ఎవరికి అనుమతించడం లేదు.
ఋషికొండ పై చర్చకు వైసిపి కి చర్చకు రావాలి.జగన్ ఆస్తులపై చర్చలకు పిలుస్తున్నాం.మద్యం లో కొట్టేసిన 30 వేల కోట్లతో వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారు.2019లో జగన్ ఆస్తుల ఎంత? ఇప్పుడు ఎంతో తెలుసా? చర్చకు రావాలి.జనసేన కాదు.వొచ్చే ఎన్నికల్లో వైసీపీ ఉండదు.గుండు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండండి.బొత్స కి పోతిన కౌంటర్.
హలొ AP బ్యే బ్యే వైసీపీ నినాదం జనం గుండెల్లోకి వెళ్ళింది.పేదవాడికి సెంట్ భూమిలో ఇల్లు.
జగన్ కి ప్రజా ధనము తో 20 చోట్ల వందల ఎకరాల్లో ప్యాలెస్లు.వైజాగ్ లో విజయసాయి రెడ్డి దొంచికొంటే ఆయన పక్కన పెట్టాడు.
విజయ సాయి రెడ్డి దోపిడీ లో జగన్ కి వాటా ఉంది.ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి 25వేల కోట్లు తెచ్చింది నిజం కాదా? అమర్నాద్ చర్చ కి రావాలి జనసైనికులతో కలిసి ఋషికొండ సందర్సనకి అమర్ నాద్ రాగలరా?వైసీపీ ప్యాకెజ్ లు తీసుకొని కొంతమంది ఎనలిస్ట్ లు ఊగిపోతున్నారు.ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకొము.పవన్ కళ్యాణ్ ని ఏరా అంటూ వెల్లంపల్లి మాట్లాడడంపై పోతిన ఫైర్.యాదవ, గుడిలో లింగాన్ని దోచే దొంగ అన్న పోతిన మహేష్ పవన్ కళ్యణ్ ని యకవచనం తో మాట్లాడితే తాట తీస్తాం.రెండు రోజుల్లో వెల్లంపల్లి అక్రమాల చిట్టా విప్పుతాం.
జబర్దస్త్ చేసుకొంటూ బెంజ్ కార్లో రోజా తిరిగితే బాగుంటుంది.రోజా కి ఇవి చివరి ఎన్నికలు.
బొత్స గుండు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి.బ్లెడ్ ఖర్చులు, గుండు గీయించుకొనే డబ్బులు మేమే పెట్టుకొంటాం.