పోలీసులపై టీడీపీ నాయకురాలు అనిత మండిపాటు

పోలీసులపై టీడీపీ నాయకురాలు అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.రుషి కొండ వద్ద నిరసన తెలియజేయడానికి వెళ్తే మా పార్టీ నేతలను నిర్బంధం చేస్తారా అని ప్రశ్నించారు.

 Tdp Leader Anita Fires On The Police-TeluguStop.com

పోలీసులు నేమ్ ప్లేట్స్ లేకుండా డ్యూటీ చేస్తున్నారంటూ విమర్శించారు.ప్రతిపక్ష నాయకుల దగ్గర పోలీసులు కాపలా కాస్తుంటే నగరంలో క్రైమ్ రేటు ఎందుకు తగ్గుతుందని అన్నారు.

రుషికొండ వద్ద ఎలాంటి అక్రమాలు జరగకపోతే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.అరెస్ట్ లు, గృహా నిర్బంధాలు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎవరినీ విడిచిపెట్టమంటూ హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube