2022 మంది మాతృమూర్తులకు తమ పిల్లలు పాలతో పాలభిషేకం

ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 2022 మంది మాతృమూర్తులకు తమ పిల్లలు పాలతో పాలభిషేకం నిర్వహించి పాద పూజ నిర్వహించారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మథర్స్ డే ను పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి .

 2022 Mothers Anoint Their Children With Milk Mothers , Mothers Day , Peddapall-TeluguStop.com

చందర్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాతృ మూర్తులతో పాటు వారి పిల్లలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ,అమ్మ లేనిదే జననం లేదని,అమ్మ అంటే కొండంత అండ అని అన్నారు.పిల్లలకు తల్లిదండ్రులు అంటే గౌరవంతో పాటు భవిష్యత్తు తరాల వారికి ఇలాంటి కార్యక్రమాలు గుర్తుండాలని,తపనతో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ పాద పూజ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు చెప్పారు.2018 నుండి మాతృ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.కాగ ఈ మహా పాద పూజ మహోత్సవం గోల్డెన్ స్టార్ వండర్ రికార్డు లో చోటు చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube