ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండదు.. సీఎం జగన్ ఆదేశం

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండదని సీఎం జగన్ తెలిపారు.వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందాలని చెప్పారు.

 There Will Be No Role Of Millers In The Procurement Of Grain.. Cm Jagan's Order-TeluguStop.com

ధాన్యం సేకరణకు ఈ-క్రాపింగ్ డేటా వాడుకోవాలని తెలిపారు.రబీకి అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

సున్నా వడ్డీ రుణాలతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ ఈనెల 29న జమ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube