Chandrababu Naidu : జగన్ ప్రభుత్వంలో పోలీసులకు భద్రత లేదు..: చంద్రబాబు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) తీవ్రంగా మండిపడ్డారు.జగన్ ప్రభుత్వంలో పోలీసులకు భద్రత లేదని ఆరోపించారు.

 Chandrababu Naidu : జగన్ ప్రభుత్వంలో పోలీ�-TeluguStop.com

అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్ మృతి బాధాకరమని పేర్కొన్నారు.విధి నిర్వహణలో మృతిచెందిన కానిస్టేబుల్ గణేశ్ ( Constable Ganesh )కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అయ్యాయని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube