అమరావతి ప్రాంత పారిశుధ్య కార్మికులు కు జీతాలు చెల్లించని ప్రభుత్వం వివిధ రూపాలలో ఆందోళన లు చేసిన పట్టించుకోని జగన్ సర్కార్సి.ఆర్.డి.ఎ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన వామపక్ష, కార్మిక సంఘాలు సిఆర్డిఎ కార్యాలయానికి ర్యాలీ గా చేరుకున్న కార్మికులు అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు మాత్రమే పోలీసులు అనుమతి జగన్ ప్రభుత్వం తీరు పై వామపక్ష నాయకుల ఆగ్రహం.