గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీ కొనడంతో.. ?

న్యూస్ ఒపెన్ చేస్తే చాలు ఎక్కడ ఏ ప్రమాదం జరిగిందో, ఎంత మంది మరణించారో అనే వార్తలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో అగ్ని ప్రమాదాలు, రోడ్దు యాక్సిండెంట్లు, కరోనా మరణాలు ఇవి తప్పా వేరే వార్త ఏది కూడా ఎక్కువగా కనిపించడం లేదు.

 Terrible Road Accident In Guntur District Guntur, Dachepalli, Gamalapadu,terribl-TeluguStop.com

ఇక పొలిటికల్ న్యూస్ అనేది కామనే.ఇలా ఒక జపంలా మరణాన్ని నిత్యం చదవలసి వస్తుంది.

ఇకపోతే గుంటూరు జిల్లాలో ఈ రోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కాగా ఈ ప్రమాదంలో రెండు లారీలు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లుగా సమాచారం.

దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనడంతో ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలవగా ఆ గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారట.ఇక ఈ ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని కేసు నమోదు చేసుకొని, ప్రమాదానికి కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube