హెయిర్ డ్రెస్సెర్ ఉప్పలపు నాగ శ్రీను ప్రస్తుతం కష్టకాలం లో ఉన్నాడు.అతని తల్లి ఆరోగ్యం మరింత క్షీణించడం, అతనికి గత సంస్థ నుండి జీతం కూడా సరిగ్గా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాడు.అతని ఆర్ధిక పరిస్థితి తెలుసుకొని నటుడు నిర్మాత నాగబాబు...
Read More..Wanaparthy 03 March 2022: Aurobindo Pharma Foundation will inaugurate a Mini Lift Irrigation scheme on 5th March at Mojerla village, Peddamandadi mandal, Wanaparthy district.The prestigious project will enhance the physical...
Read More..మార్చి 03,2022 : అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఓ మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మార్చి 05వ తేదీన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల గ్రామం వద్ద ప్రారంభించనుంది.అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్తో ఈ ప్రాంత వ్యవసాయ క్షేత్రాలకు తగినంతగా...
Read More..The importance of native language expression on the internet in a linguistically diverse country like India cannot be overstated.One of the distinct characteristics of Indians is that they like things...
Read More..యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరియు విజయవంతమైన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి చేసిన మొదటి చిత్రం విక్రమ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.వేసవిలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.విడుదల తేదీ ఎప్పుడనేది మార్చి 14వ తేదీ ఉదయం 7 గంటలకు...
Read More..ప్రేమ.రెండక్షరాల పదం.ఈ పదానికి చాలా పవర్ ఎక్కువ.ప్రేమలో ఉన్న వారు చాలా నిజాయతీగా ఉంటారని కొంత మంది చెబుతారు.అలాంటిదేం లేదు… వారే ఎక్కువగా అబద్దాలు ఆడుతారని కొందరు చెబుతారు.ఇలా ఏదేమైనా కానీ ప్రేమలో ఉండే మాధుర్యమే వేరని అనేక మంది అంటూ...
Read More..‘డై హార్డ్ ఫ్యాన్’ నుంచి హీరో శివ ఆలపాటి లుక్ కు విశేష స్పందన శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్ M దర్శకత్వంలో శివ ఆలపాటి మరియు ప్రియాంక శర్మ కీలక పాత్రలలో నటిస్తున్న చిత్రం డై హార్డ్...
Read More..ఒక్కో మనిషికి ఒక్కో అలవాటు ఉంటుంది ఒకరి అలవాట్లు మరొకరికి మ్యాచ్ అవ్వవు.కొంతమందివి అయితే వారి అలవాట్లు వింటేనే మనం ఆశ్చర్య పోతాము.మనుషులు మామూలుగానే ఉన్నప్పటికీ వారి ఆలోచనలు మాత్రం చాలా ఖరీదైనవిగా ఉంటాయి.వీరి వింత ఆలోచనలు, అలవాట్లు మనకు వింటేనే...
Read More..తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోల హవా కొనసాగుతున్నా.ఇద్దరికీ గట్టి పోటీ ఇచ్చారు.చివరకు ఎన్టీఆర్ కు పోటీగా రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా కూడా విజయాన్ని సాధించాడు.ఇక కృష్ణ వ్యక్తిగత జీవితానికి...
Read More..దెయ్యాల ప్రపంచం గురించి మీరు చాలా కథలు వినేవుంటాడు.ఇలాంటి ప్రదేశాలు, భవనాల గురించి కూడా ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు.దెయ్యం అనేదేమీ లేదని సైంటిస్టులు చెబుతున్నప్పటికీ అయినప్పటికీ, చాలామంది ఇప్పటికీ దెయ్యాలను నమ్ముతారు.వాటి గురించి తెలుసు కోవాలను కుంటారు.ఈ కోవలోనే ప్రపంచంలోని...
Read More..జ్ఞాపకశక్తి కోల్పోవడం అనేదానిని మనం సినిమాల్లో లేదా టీవీ షోలలో చూసిఉంటాం.అయితే ఇది సినిమాల్లోనే కాదు నిజంగానే జరిగింది.బ్రిటన్లో నివసిస్తున్న మఫెట్ అనే 43 ఏళ్ల మహిళ తన కథను చెప్పినప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు.ఆమె తన జీవితానికి సంబంధించిన 20 ఏళ్ల...
Read More..మద్యం.అనేక సంసార జీవితాల్లో చిచ్చుపెడుతోంది.అన్యోన్యంగా ఉంటున్న వారి కుటుంబాల్లో చీకట్లు నింపుతోంది.ఆర్థికభారం అధికంగా కావడంతో పాటు కుటుంబ కలహాలు రేకెత్తుతున్నాయి.ఎప్పుడు ఎక్కడో ఓ చోట మద్యం బారిన పడి చనిపోతున్న, చంపుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా ఓ ఘటన కలకలం రేపుతోంది.భర్తకు...
Read More..మొహాలీ వేదికగా శుక్రవారం (మార్చి 4) నుంచి జరిగే భారత్-శ్రీలంక టెస్టు మ్యాచ్కు ఓ ప్రత్యేకత ఉంది.ఇది కోహ్లికి 100వ టెస్టు మ్యాచ్.పరుగుల యంత్రంగా పేరొందిన కోహ్లి ఇటీవల కాలంలో ఫామ్ లేమితో సతమత మవుతున్నాడు.దీంతో ఎంతో పరుగుల దాహంతో ఉన్న...
Read More..చనిపోయిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడా? ఇది వినగానే మీరు ఆశ్చర్యపోయి ఉంటారు.కానీ రెవెన్యూ రికార్డుల్లో లాల్ బిహారీ మరణించిన మాట మాత్రం నిజం.అయితే ఇప్పటికీ అతను ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అజంగఢ్ జిల్లాలోని ముబారక్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు.తాను...
Read More..ఉక్రెయిన్- రష్యా మధ్య రక్తపాత యుద్ధం కొనసాగుతోంది.కైవ్తో సహా ఉక్రెయిన్లోని అనేక ప్రాంతాలపై రష్యా సైనికులు దాడులు కొనసాగిస్తున్నారు.దీంతో పెద్ద సంఖ్యలో సైనికులు, పౌరులు కూడా గాయాల పాలవుతున్నారు.ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం మధ్య, ఒక సెయింట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా...
Read More..యూత్లో టాటూ క్రేజ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది.అయితే టాటూల పిచ్చితో కొందరు చేసే పనులు చూస్తే తెగ ఆశ్చర్యం కలుగుతుంది.కెనడా చెందిన ఒక వ్యక్తి టాటూల వ్యవహారం ఆసక్తికంగా మారింది.రెమి అనే చెఫ్ అనే వ్యక్తి తన శరీరమంతా టాటూలు వేయించుకున్నాడు.ఫలితంగా అతని...
Read More..గృహ రుణానికి సంబంధించిన ఈఎంఐ చెల్లించడం కష్టంగామారితే కొన్ని మార్గాల ద్వారా వాటికి పరిష్కారం లభిస్తుంది.ప్రతి ఒక్కరూ తమ సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు.ఇల్లు కొనుక్కునేందుకు తగినంత డబ్బు లేకపోతే హోమ్ లోన్ సహాయంతో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చు.బ్యాంకులు...
Read More..గూగుల్ పేలో రూ.1 లక్ష వరకు తక్షణ రుణం తీసుకోవచ్చని మీకు తెలుసా? గూగుల్ పే అందిస్తున్న ఈ నూతన సేవ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కొన్నిసార్లు మనకు అత్యవసరంగా డబ్బు అవసరం ఏర్పడుతుంది.అటువంటి సందర్భాల్లో మన బ్యాంకుల నుండి చాలా ఎక్కువ...
Read More..అతని భార్య ఐఫోన్ 10 సంవత్సరాల క్రితంఎక్కడో పోయింది.ఇప్పుడు టాయిలెట్లో దొరికింది.దాని వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది.ఒక్కోసారి కొన్ని ముఖ్యమైన వస్తువులను ఇంట్లోనే ఎక్కడో పెట్టేసి మరిచిపోతుంటాం.అప్పుడు ఇల్లంతా వెదికినా అ వస్తువు దొరకదు.కొన్నాళ్లు ఆ వస్తువు మనకు కనిపించి మనల్ని...
Read More..రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు పొరుగు దేశాల్లో తల దాచుకుంటున్నారు.మరికొందరు దేశంలోనే ఉంటూ సైన్యంలో చేరి, రష్యన్ సైన్యంతో పోరాడటం కనిపిస్తోంది.ఇదిలా ఉండగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కి సంబంధించిన పలు...
Read More..తరచూ మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ ఛార్జీ అయిపోతోందా ? అత్యవసర సమయాల్లో ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారా ? ఇలా తరచూ బ్యటరీ ఛార్జ్ చేయాల్సి వస్తోందా ? అయితే ఇలంటి వారి కోసం వన్ప్లస్ మార్గం...
Read More..ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని తపనపడుతుంటారు.ఇందుకోసం వివిధ మార్గాలను ఆశ్రయిస్తుంటారు.ఇందుకోసం కొందరు ఉద్యోగాలు చేస్తుంటే.మరికొందరు వ్యాపారాలు చేస్తుంటారు.అయితే ఇటీవలి కాలంలో కొందరు సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నారు.ముఖ్యంగా యూట్యూబ్ డబ్బు సంపాదించడానికి మంచి మార్గంగా మారింది.యూట్యూబర్లు తమ వీడియోలను...
Read More..మహిళా దినోత్సవం సందర్బంగా ఆడవాళ్లు.మీకొక గుడ్ న్యూస్.ఉమెన్స్ డే నాడు ఎంచక్కా మీ స్నేహితురాలు లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఎంచక్కా వండర్లాలో విహరించే ఒక గొప్ప అద్భుతమైన అవకాశాన్ని వండర్లా థిమ్ పార్క్ మీకు అందిస్తుంది.అది కూడా చాలా...
Read More..రోడ్డు మీద వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి.లేదంటే రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి రావచ్చు.డైవర్ చేసే ఒక పొరపాటు వలన ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలని చాలామంది డిఫరెంట్ స్టైల్స్...
Read More..సోషల్ మీడియాలో వైరలయ్యే కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియోని చూసి బయాలజిస్టులు సైతం అవాక్కవుతున్నారు.అందుకు కారణం ఈ వీడియోలో ఎవరికీ అంతుపట్టని ఒక వింత జీవి కనిపించడమేనని చెప్పొచ్చు.ఇది చిన్న...
Read More..సాధారణంగా ప్రపంచంలో ఉన్న అన్ని జీవులలో మనుషులు మాత్రమే తోటి మనుషులకు అంత్యక్రియలు జరుపుతుంటారు.ప్రజలు తమ మత సంప్రదాయాల ప్రకారం, చనిపోయిన వారి శరీరాన్ని దహనం చేయడం లేదా పూడ్చడం చేస్తుంటారు.అయితే ఇప్పుడు తాజాగా కుక్కలు కూడా అచ్చం మనుషుల్లాగానే చనిపోయిన...
Read More..రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల దిగుమతులు తగ్గి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల పై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతోంది.మన ఇండియా కూడా వంటనూనె విషయంలో ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటోంది.ఇప్పటికే వెజిటేబుల్ ఆయిల్ ధరలు చాలా వరకు పెరిగాయి.ఈ...
Read More..ఈరోజు ఉదయం మచిలీపట్నంలోని బైపాస్ రోడ్డు కమ్మవారి కళ్యాణమండపం సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ ప్రమాదానికి గురై అక్కడికక్కడే రహదారిపై పడిపోవడంతో శరీరానికి, ముఖానికి గాయాలు అయ్యాయి.తీవ్ర రక్తస్రావం జరుగుతున్న క్రమంలో ఆసుపత్రికి తరలించేందుకు ఎవరు ముందుకు రాకపోగా...
Read More..రేపటి నుంచి అంటే మార్చి 4 నుంచి మహిళల వన్డే ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.ఈ టోర్నమెంట్ లో భారత మహిళల జట్టుతో పాటు మరో ఏడు టీమ్స్ పాల్గొననున్నాయి.న్యూజిలాండ్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది.అయితే టోర్నీ స్టార్ట్ కావడానికి ఇంకా కొన్ని...
Read More..హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరం యొక్క బాహ్య లక్షణాలను బట్టి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు.ఇప్పుడు చేతి వేళ్ళను బట్టి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చూపుడు వేలు, ఉంగరపు వేలితో సమానంగా ఉన్నవారు సమాజంలో మంచి గుర్తింపుతో...
Read More..సోషల్ మీడియాలో ప్రతి వీడియో కూడా తొందరగా వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని వీడియోలు ఆనందాన్ని కలిగిస్తాయి మరి కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.మరి కొన్ని వీడియోలు అయితే ఏకంగా కన్నీటిని కూడా తెప్పిస్తూ ఉంటాయి.కానీ ఈ వీడియో...
Read More..చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూంటాయి అందులో కొన్ని వీడియోలు అందరిని నవ్వించే విధంగా ఉంటాయి.మరి కొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.ఈ వీడియోల ద్వారా ఎంతోమంది వైరల్ కూడా అవుతూ ఉంటారు.కొంతమంది టాలెంట్ కూడా బయటపడుతూ...
Read More..సోషల్ మీడియా పుణ్యమా అని ఏ వార్త అయినా నిముషాల్లో మన ముందుకు వస్తుంది.అందుకే ఇది వరకు కన్నా ఇప్పుడు ఇంకా వేగంగా వార్తలు బయటకు వస్తున్నాయి.అది కరెక్ట్ కాదో కూడా తెలియ కుండానే నిముషాల్లో జనాల్లోకి వెళ్తుంది.పెద్ద పెద్ద వారు...
Read More..బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా రూపొందతున్న సినిమా గ్లిమ్స్ ని గౌతమ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తో టాలీవుడ్ ప్రత్యేక ముద్రను వేసుకున్న యస్ ఓరిజినల్స్ బ్యానర్ నుండి ప్రోడక్షన్ నెం 10...
Read More..టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఊపు మీద ఉన్నాడు అనే చెప్పాలి.తన దైన శైలిలో ఆటను ఆడుతూ వరస పెట్టి సిరీస్ లను గెలుస్తున్నాడు.ఈ క్రమంలోనే మైదానంలో తన బ్యాట్ తో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించే రోహిత్...
Read More..రైతులకు ఒక శుభవార్తను తెలియచేసింది ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం.ఇప్పటివరకు రాష్ట్రంలోని రైతుల దగ్గర నుంచి ఆవు పేడను కొనుగోలు చేస్తోన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇక నుంచి ఆవు మూత్రాన్ని కూడా కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సలహాదారుడు అయిన ప్రదీప్ శర్మ...
Read More..హెయిర్ డ్రెస్సర్ నాగ శీను ను హీరో మోహన్ బాబు కులం పేరుతో దూషించారు అంటూ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్దవిద్యార్థి సంఘాల నాయకులు, నాయి బ్రాహ్మణ సంఘం జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు...
Read More..సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోల గురించి అయితే చెప్పనవసరమే లేదు.ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక పిల్లికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.మనం ఇప్పటిదాకా అందమైన మగువులు...
Read More..సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తుంటాం.వాటిల్లో కొన్ని తెగ నచ్చేస్తుంటాయి.మామూలుగా మనం ఫంక్షన్లవి, పెండ్లికి సంబంధించినవి, జంతువులకు చెందిన వి చూస్తుంటాం.ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటాయి.మరికొన్ని ఆశ్చర్యంగొలిపేవి ఉంటాయి.కానీ, మనసుకు హత్తుకుని కంటనీరు తెప్పించే వీడియోలు మాత్రం అరుదుగా...
Read More..సమాజంలో ఎవరైనా విలాసవంతమైన జీవితం గడపాలని అనుకుంటారు.ఇల్లు, డబ్బు, స్థలం .ఇలా ఏదైనా ఎవరి ఆశలు, కలలు వారికి ఉంటాయి.ఇందులో ఇల్లు అనేది అందరిక అవసరమే.అందుకే జీవితంలో ఇల్లు కట్టి చూడు… అంటుంటారు.అంతలా వ్యయప్రయాసలు పడితే తప్ప ఇల్లు కల నెరవేరదు.కానీ,...
Read More..అగ్ర కులానికి చెందిన సినిమా హీరో మోహన్ బాబు డబ్బు, అధికార బలం ఉందన్న అహంకారంతో బీసీ వర్గంలోని నాయీబ్రాహ్మణ కులానికి చెందిన నాగశ్రీనుని కులం పేరుతో నీచంగా దూషించినందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే సినీ...
Read More..హైదరాబాద్: నగరంలోని నాంపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో గల నీలోఫర్ ఆస్పత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ అయ్యింది. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా అనుమానిత మహిళను గుర్తించారు. పోలీసులు ప్రత్యేక బృందాలను...
Read More..రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఎస్వోటీ, చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా చేసిన తనిఖీల్లో 400 కేజీల గంజాయి పట్టుబడినట్లు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.ఫిబ్రవరి 28న ఖమ్మం నుంచి మహారాష్ట్రలోని పింపికి వెళ్తున్న లారీ ని చేవెళ్లలోని షాబాద్ ఎక్స్ రోడ్...
Read More..ప్రపంచ దేశాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి అన్ని వయస్సుల వారిపై ప్రభావం చూపుతోంది.ముఖ్యంగా కరోనా సమయంలో గర్భిణులు వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వైరస్ బారిన పడితే తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రమాదమే.గర్భిణులు కరోనా సమయంలో...
Read More..నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి మృతి అప్డేట్.చనిపోయింది ఒక చిన్నారి ఇద్దరు కాదు.ఈ నెల 28 వ తేదీన చిన్నారిని నాగర్ కర్నూల్ నుంచి ఇక్కడికి తీసుకోని వచ్చారు.రెస్ప్రక్టువ్ దిస్ప్రిస్ సిండ్రోమ్ వ్యాధి తో ఆ చిన్నారి బాధ పడుతుంది.7వ నెలలో పుట్టిన...
Read More..ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గుతూ రోజువారీ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఒక ఐటీటీ సంస్థ ఒక సెన్సేషనల్ అంచనా వేసింది.దీంతో ప్రతి ఒక్కరిలోనూ భయాందోళనలు మొదలయ్యాయి కరోనా ముప్పు ఇంకా పూర్తిగా...
Read More..మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరానికి చెందిన పదేళ్ల బాలుడికి ఎవరూ ఊహించని రీతిలో పళ్లు పుట్టుకొచ్చాయి.సాధారణంగా మనిషికి 32 పళ్లు మాత్రమే ఉంటాయి కానీ ఈ పదేళ్ల పిల్లవాడికి మాత్రం ఏకంగా 50 దంతాలు నోటిలో ప్రత్యక్షమయ్యాయి.తక్కువ పళ్లు ఉన్నా కష్టమే...
Read More..పిల్లల ప్రాణాలను కాపాడడానికి తల్లిదండ్రులు ఎంతటి రిస్క్ అయిన చేస్తారు.అయితే ఇప్పుడు అది మరొక సారి నిరూపితమయింది.తాజాగా లూసియానాలో కోడి హుక్స్ అనే 18 ఏళ్ల బుల్-రైడర్ ఒక ఎద్దును రైడ్ చేయడం మొదలుపెట్టాడు.అయితే చాలా అగ్రెసివ్ గా ఉన్న ఆ...
Read More..గొప్ప పనులు చెయాలంటే వయసుతో పనిలేదని నిరూపించింది ఈ బాలిక.మనసులో అనుకున్న పని చేయాలనె దృఢ నిశ్చయం ఉంటే ఏ పని అయినగాని చిన్నదిగానే ఉంటుంది అంటుంది ఈ చిన్నారి.ఈ పాప వయసులోనే చిన్నది కానీ తన మనసు మాత్రం ఎంతో...
Read More..మనం అందరం కూడా రాత్రి నిద్రించే సమయంలో కచ్చితంగా ఏదో ఒక కల కనే ఉంటాము.కలలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి.మనం కనే కలలు ఒక్కోసారి నిజంగా మన కళ్ల ముందే జరుగుతున్నాయా అనేంత ప్రభావవంతంగా వస్తుంటాయి.అయితే మనకు వచ్చే కొన్ని...
Read More..టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం, హై బడ్జెట్ ఎంటర్టైనర్లతో పాటు కంటెంట్ ఆధారిత సినిమాలను రూపొందించడంలో పేరుగాంచిన రాధా కృష్ణ దర్శకత్వంలో తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంతో కిరీటిని హీరోగా పరిచయం చేయనుంది.ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం భారీ...
Read More..మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు 26 ఏళ్ల జైన్ నాదెళ్ల మరణించారు .జైన్ పుట్టినప్పటి నుంచి సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడ్డారు.సెరిబ్రల్ పాల్సీ కేసులు భారతదేశంలో కూడా పెరుగుతున్నాయి.దేశంలోని ప్రతి 1000 మంది పిల్లలలో ముగ్గురు ఈ వ్యాధితో...
Read More..క్రికెట్ ఆటలో నాన్-స్టాప్ బ్యాటింగ్ చెయ్యాలంటే ఎంత స్టామినా, మానసిక దృఢత్వం కావాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.గతంలో క్రికెటర్ విరాగ్ మానే 50 గంటల 5 నిమిషాల 51 సెకన్ల పాటు నెట్స్లో నాన్-స్టాప్ బ్యాటింగ్ చేసి రికార్డు సృష్టించాడు.అయితే తాజాగా ఆ...
Read More..కుక్కలను అన్ని జంతువులలోకెల్లా తెలివైన జంతువులుగా పరిగణిస్తారు.వాటి స్మెల్లింగ్ సెన్స్, గ్రహణశక్తి కారణంగా అవి ఇతర జంతువుల కన్నా భిన్నంగా ఉంటాయి.ఇప్పుడు డ్రగ్స్ వ్యసనానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారంలో శునకాలు ముఖ్యమైన పాత్ర పోషించనున్నాయి.వార్తా సంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం...
Read More..డెయిరీ కంపెనీలు పాడి పశువుల యజమానుల నుండి పాలను ఎలా సేకరిస్తాయో.ఆ తరువాత ఆ పాలు చెడిపోకుండా ఎలా కాపాడతాయో.ఈ పాలను ప్యాకెట్లలో ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయించడానికి ఎలా తీసుకు వస్తారనే వివరాలు సమగ్రంగా తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.వాటిని ఇప్పుడు...
Read More..రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది.రష్యా సైన్యాన్ని నిలువరించేందుకు ఉక్రెయిన్ తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది.ఉక్రెయిన్ బాధితుల్లో కొందరు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు ఎలాగోలా ప్రాణాలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ విధంగా అక్కడ చిక్కుకున్న ప్రజలు బాంబ్ షెల్టర్లలో ఆశ్రయం...
Read More..దేశంలో ప్రతీయేటా గుట్కా ప్రియులు అనేక లక్షల టన్నుల గుట్కాలను గుటుక్కుమనిపించి, రోడ్లను మురికిమయం చేస్తున్నారు.దేశంలో గుట్కా ఉమ్మితో మురికిగా మారిన అనేక గోడలు కనిపిస్తాయి.అలాగే రోడ్డు పక్కన, డస్ట్బిన్ దగ్గర, రోడ్డు పక్కన ఉండే పిల్లర్లపై కూడా గుట్కా ఉమ్మిన...
Read More..కరోనా కాలం ముగిసిన తర్వాత కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది రుణాలు చెల్లించలేకపోతున్నారు.అలాంటి వారి బ్యాంకు ఖాతా నెగిటివ్ బ్యాలెన్స్ చూపుతుంది.అటువంటప్పుడు బ్యాంకులు ఏమి చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఖాతా బ్యాలెన్స్ సున్నా అయినప్పుడు బ్యాంకులు రుసుము విధిస్తాయి.ఇది సాధారణంగా 250...
Read More..మన దేశంలో లెక్కకుమించిన గ్రామాలున్నాయి.70 శాతం జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్నారు.అయితే దీనికి భిన్నమైన ఒక గ్రామం కూడా మన దేశంలో ఉంది.నాగాలాండ్లోని లాంగ్వా గ్రామం ఇరు దేశాల సరిహద్దుల్లో ఉంది.భారతదేశం-మయన్మార్ మధ్య ఈ గ్రామం ఉంది.కొన్యాక్ గిరిజనులు ఇక్కడ నివసిస్తున్నారు.వీరు ప్రమాదకరమైనవారుగా...
Read More..పేకాట వ్యసనానికి గురైతే దానిని వదిలించుకోలేరని అంటుంటారు.కార్డ్ గేమ్ కుటుంబ సభ్యులు కలిసి ఆడితే సరదాగా ఉంటుంది.పేక ముక్కలలోని నలుగురు రాజులలో ముగ్గురు ఒకేలా కనిపించడం, నాల్గవ రాజు భిన్నంగా ఉండటాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? దానికి కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ...
Read More..మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాకు చెందిన ఓ బిచ్చగాడు భిక్షాటనలో కొత్త రికార్డు సృష్టించాడు.నగదు రహిత (cashless) ప్రచారంలో భాగంగా మారి వార్తల్లో నిలిచాడు.ఇంతేకాదు అతను అడుక్కునే విధానాన్ని వినూత్నంగా డిజిటలైజ్ చేశాడు.డిజిటల్గా అడుక్కునేందుకు క్యూఆర్ కోడ్ను కూడా తీసుకున్నాడు.హేమంత్ సూర్యవంశీ...
Read More..రాజస్థాన్లోని జలోర్కు చెందిన 77 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి 55 సార్లు పదో తరగతి పరీక్షలు రాసి 56వ ప్రయత్నంలో ఉత్తీర్ణుడయ్యాడు.హుకుందాస్ వైష్ణవ్ అనే వృద్ధుడు ఇప్పుడు 12వ తరగతిలో చేరాడు.వయసుకు చదువుతో సంబంధం లేదని నిరూపించాడు.ఈ వృద్ధుని కథ...
Read More..రష్యా- ఉక్రెయిన్లో యుద్ధ పరిస్థితుల మధ్య వందలాది మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు.వీరిలో వైద్య విద్య కోసం ఉక్రెయిన్కు వెళ్లిన భారతీయుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 18,095 మంది భారతీయ విద్యార్థులు...
Read More..భారత్తో సహా పలు దేశాల్లో మహిళలకు ప్రవేశం నిషేధించబడిన దేవాలయాలు, మసీదులు చాలానే కనిపిస్తాయి.మసీదులోకి ప్రవేశానికి మహిళలకు సమాన హక్కు కల్పించడం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది.మహిళలకు ప్రతిచోటా సమాన ప్రవేశం కల్పించాలని, అది దేవాలయం లేదా మసీదు అయినా...
Read More..నెలవారి సమస్య కారణంగా ఆడవారికి ప్రవేశం లేని ఆలయాల గురించి విన్నాం… ఆయా ఆలయాల్లో ప్రవేశం కోసం స్త్రీలు పోరాటం చేసిన ఘటనలూ చేశాం.కానీ మగవారికి ప్రవేశం లేని ఆలయాలున్నాయనే సంగతి కొత్తగా ఉంది కదా.వినడానికి కొత్తగా వింతగా ఉన్నా ఇదినిజం…అది...
Read More..రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది.పరిస్థితి రానురాను మరింత దిగజారుతోంది.ఉక్రెయిన్ను ధ్వంసం చేసేందుకు రష్యా ఒక్కో మార్గాన్ని అవలంబిస్తోంది.ఇంతలో చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో రష్యా అధ్యక్షుడు పుతిన్పై పొగడ్తల వర్షం కురుస్తోంది.చైనాలోని సోషల్ మీడియా యూజర్లు రష్యా అధ్యక్షుడిని పుతిన్...
Read More..పశువుల పాల ఉత్పత్తిని పెంచడానికి రైతులు లేదా పశువుల యజమానులు నూతన మార్గాలను అవలంబించడాన్ని మీరు ఇప్పటి వరకు చూసే ఉంటారు.పశువుల పాల దిగుబడిని పెంచడానికి, పశువుల యజమానులు వాటికి ఇంజెక్షన్లు ఇవ్వడం లేదా పోషకమైన ఫీడ్లను అందించడం చేస్తుంటారు.కానీ ఇటీవల...
Read More..పిల్లల ఏడుపు శబ్దాన్ని వినడం ద్వారా వారి సమస్యను పరిష్కరించే కొత్త యాప్ను పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది.ఈ స్మార్ట్ఫోన్ యాప్ శిశువు ఏడుపు శబ్ధాన్ని డీకోడ్ చేస్తుంది.నేషనల్ తైవాన్ యూనివర్సిటీ హాస్పిటల్ యున్లిన్ రూపొందించిన ఈ యాప్ పేరు ది...
Read More..ప్రస్తుతం హడావిడి జీవన విధానంలో చాలా మంది ఇంటి ఫుడ్ కు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.ఇందుకు ప్రధాన కారణం సమయం లేకపోవడమనే చెప్పవచ్చు.దీంతో ఆర్టిఫిషియల్ ఆహారాల వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు.అందుభాగంగా.బ్రెడ్, చాకోస్, కార్న్ ఫ్లేక్స్. వాటిని ఎక్కువగా ఉదయం...
Read More..మన దేశం సాంకేతిక పరంగా ఎంత ముందుకు వెళ్తున్నా మూఢ నమ్మకాల విషయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉందని చెప్పవచ్చు.ఇప్పటికీ మన దేశంలో అనేక ప్రాంతాల్లో వింత వింత ఆచారాలను, మూఢ నమ్మకాలను పాటించేవారున్నారు.మరీ ముఖ్యంగా కొన్ని పురాతన, చారిత్రక ఆలయాల...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి కరోనా వైరస్ కు మొద్దు నిద్రతో చెక్ పెట్టచ్చట.ఏంటి అని ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ ఇది నిజం అని అంటున్నారు వైద్య నిపుణులు.అలా ఎందుకు ? నిద్రతో...
Read More..సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు రాత్రికి రాత్రే సెలెబ్రిటీలు అవ్వాలని చూస్తూ ఉంటారు.సెలబ్రిటీలు అవడానికి రీల్స్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది పాపులారిటీ పెంచుకోవడానికి యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లలో రీల్స్ చేస్తూ ఉంటారు, మరి కొంత మంది డబ్బులు సంపాదించుకోవడం కోసం...
Read More..ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫన్నీ వీడియోలను షేర్ చేస్తున్నారు.ఫన్నీ వీడియోలు కావడంతో ఈ వీడియోలు నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి.ఈ ఫన్నీ వీడియోలు కొన్ని నవ్వును తేప్పించినప్పటికి మరి కొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యానికి లోను చేస్తు...
Read More..వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో మత్స్యకారులు వేట చేస్తున్న సమయంలో మత్స్యకారుల వలకు భారీ తాబేలు చిక్కింది.రామాపురం చెందిన సున్నపు లక్ష్మయ్య మరికొందరు మత్యకారులతో కలిసి సముద్ర తీరంలో పడవలో వేట కొనసాగిస్తుండగా వలలో భారీ తాబేలు పడింది. వలలో చిక్కుకున్న...
Read More..సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో SLV సినిమాస్ LLP మరియు RT టీమ్వర్క్స్పై నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించిన మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` నిర్మాణ ప్రక్రియ చివరి దశలో ఉంది.ఇప్పటికే రెండు పాటలు...
Read More..తల్లిదండ్రుల సేవలోనే దైవత్వం ఉందనే సందేశాన్ని నేటి యువతకు తెలియజేస్తూ నిర్మించిన చిత్రమే “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర“.భోగి కార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో శ్రీ దుర్గా భవాని క్రియేషన్స్ పతాకంపై ఉల్కందే కార్ మురళీధర్ నిర్మించిన ఈ...
Read More..శివ కంఠమనేని,క్యాథలిన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా “మధురపూడి గ్రామం అనే నేనుజి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు.కల్యాణ్ రామ్ కత్తి...
Read More..మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ “భోళా శంకర్“.స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.ఈ రోజు మార్చ్ 1న మహా శివరాత్రి శుభ సందర్భంగా భోళా...
Read More..మన భారత్ లో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయ్.మనం ఎన్నో విషయాలను చూసి ఆశ్చర్యపోయ్ ఆనంద పడుతుంటాం.అలా ఆనందపడే విషయాల్లో ఒకటి హిందూ, ముస్లింలు కలవడం.వీరు ఇద్దరు కలిసి ఉన్న.కలిసి తిరిగిన.ఒకే దైవానికి ఇద్దరు ఒకేసారి పూజ చేసిన చూడటానికి ఎంతో అందంగా...
Read More..రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తం నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్.భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇందులో బాలీవుడ్ హీరో...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ అంచనాలున్న చిత్రం `సర్కారు వారి పాట` నిర్మాణం చివరి దశలో ఉంది.పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.ప్రధాన తారాగణం షూటింగ్లో పాల్గొంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో...
Read More..రష్యాకు ఉక్రెయిన్ కు మధ్య జరుగుతున్న భీకర పోరు గురించి అందరికీ తెలిసిందే ఈ యుద్ధం కారణంగా అమాయక ప్రజలు,సైనికులు ప్రాణాలను కోల్పోతున్నారు.దీని కారణంగా ఎంతోమంది అనాధలుగా మారుతున్నారు.అంతేకాకుండా భవన సముదాయాలు కూడా నేల కూలుతున్నాయి.ఈ రష్యా దెబ్బకు ఉక్రెయిన్ అతలాకుతలమవుతోంది....
Read More..సోషల్ మీడియా పుణ్యమా అన్ని రకరకాల వీడియోలను మనం చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము.మరీ ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోలు అయితే నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.నెటిజన్లు కూడా జంతువులకు సంబందించిన వీడియోలను బాగా ఇష్టపడుతున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తాజాగా...
Read More..స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా.ఇండస్ట్రీలోకి ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ హిట్ కోసం పరిగెత్తాల్సిందే.స్టార్ హీరోలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే హిట్ కోసం పరిగెడితే.చిన్న హీరోలు తమనీ స్టార్ హీరో చేసే హిట్ కోసం పరిగెడుతూ...
Read More..తాజ్ మహల్ ఇది ప్రపంచ వింతల్లో ఒకటి కావడం విశేషం.ఈ తాజ్ మహల్ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఉంది.ఇది ప్రస్తుతం టూరిస్ట్ ప్లేస్ గా మారి ప్రఖ్యాత గాంచింది.ఈ తాజ్ మహల్ ని చూడడానికి ప్రపంచం నలువైపుల నుంచి ప్రజలు వస్తుంటారు.ఈ...
Read More..నెల మారడంతో సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి.నెల ప్రధమార్దంలో వేటి రేట్లు పెరుగుతాయో అనే ఆందోళనలో ఉంటారు.మరి మార్చి నెలలో ఎటువంటి మార్పులు జరగనున్నాయో తెలుసుకుందామా… మార్చి 1 నుంచి అమూల్ పాల ధర పెరిగింది.లీటరు పాల ధర రెండు రూపాయల...
Read More..ప్రముఖ సోషల్ మీడియా మెసెంజర్ యాప్లైన వాట్సాప్, ఫేస్బుక్.మెటా సంస్థ ఆధీనంలో ఉంటాయనే విషయం తెలిసిందే.వాట్సాప్ విషయానికొస్తే ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లు ఉన్న అందరి ఫోన్లలో నిక్షిప్తమై ఉంటుంది.దీనిని వినియోగించని వారుండరంటే అతిశయోక్తి కాదు.ఎన్ని కొత్త మెసెంజర్ యాప్లు వెలుగులోకి...
Read More..ఖాతాదారుల సౌలభ్యం, లావాదేవీల్లో భద్రత కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది.చెక్కుల ద్వారా జరిగే లావాదేవీలపై నిబంధనలను మార్చింది.ఇవన్నీ ఏప్రిల్ 4, 2022 నుంచి అమలు చేయనుంది.దీని కోసం ఆ బ్యాంకు అమలు చేస్తున్న పాజిటివ్ పే సిస్టమ్...
Read More..ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా చోర్ బజార్గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది.దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్...
Read More..రాచకొండ పోలీస్ కమిషనరేట్: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడాలో కాల్పుల కలకలం.కర్ణంగుడా గ్రామ సమీపంలో గాయాలపాలైన రియాల్టర్. తనపై తుపాకితో కాల్పులు జరిపారని స్థానికులకు తెలిపిన రియల్టరు.సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు. స్కార్పియో కారుకు రక్తం...
Read More..రైళ్లంటేనే కిక్కిరిపోయే జనం ఉండే దృశ్యం మన కళ్ల ముందు కనిపిస్తుంది.ఇక రిజర్వేషన్ లేని జనరల్ భోగీలంటే ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.కాలు పెట్టడానికి కూడా వీలు లేనంతగా ఉంటుంది.సీటు సంగతి పక్కన పెడితే నిలబడడానికి ఓ మినీ యుద్ధమే చేయాల్సి ఉంటుంది.కోవిడ్...
Read More..పానీ పూరి ఈ పేరును తలుచుకున్న కూడా నోట్లో నీరు ఊరుతూ ఉంటుంది అంత ఫేమస్ అయింది పానీపూరి.ఈ దేశం మీద పానీ పూరి అంటే ఇష్టం లేని వారు ఉండరు ఈ పానీ పూరిని కొన్ని ప్రదేశాలలో గోల్ గప్ప...
Read More..ప్రస్తుతం ప్రతి ఫోన్ లో కనిపించే యాప్ వాట్సాప్ ఈ వాట్సాప్ నందు వీడియో కాల్, వాయిస్ కాల్, వీటితో పాటు వాట్సాప్ స్టేటస్ ను కూడా వాడుతుంటారు.వాట్సాప్ స్టేటస్ ను వినోదం కోసమో, లేకపోతే సరదాల కోసమో వీడియోలను, ఫోటోలను...
Read More..పక్కా సమాచారంతో కాకతీయ హిల్స్ లో పేకాట స్థావరం పై రైడ్ చేయడం జరిగింది 8 మంది పేకాటరాయుళ్ల ను అరెస్ట్ చేసి 90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నాం.ఆ ఫ్లాటు శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించినది. మిగతా ఏడుగురు తో...
Read More..సోషల్ మీడియా ప్రభంజనం మొదలయ్యాక ప్రపంచ నలుమూలల దాగున్న టాలెంట్ వెలుగులోకి వస్తోంది.ఎంతో టాలెంట్ ఉండి మొన్నటిదాకా సాదాసీదా వ్యక్తుల్లాగా జీవితం గడిపిన టాలెంటెడ్ వ్యక్తులు ఇప్పుడు పోష్ లైఫ్ గడుపుతున్నారు.దీనంతటికీ కారణం సోషల్ మీడియా అని నిస్సందేహంగా చెప్పవచ్చు.మొన్నీమధ్య కచ్చా...
Read More..సాధారణంగా యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది.అయితే అతి త్వరలోనే విడుదల కానున్న యాపిల్ బ్రాండ్ న్యూ ఫోన్ ను కేవలం రూ.15 వేలకే సొంతం చేసుకోవచ్చు.నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా...
Read More..ఎంతటి కౄర జంతువైనా అది చూపించే తల్లి ప్రేమను కళ్ళారా చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.ఈ సృష్టిలో మాతృత్వ మాధుర్యానికి మించిందేది లేదు.అయితే సోషల్ మీడియాలో జంతువుల మాతృత్వానికి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి.తాజాగా అలాంటి ఓ వీడియో...
Read More..రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లోని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లుతోంది.ఈ దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు హృదయ విదారక, దయనీయమైన దృశ్యాలే దర్శనమిస్తున్నాయి.దీంతో ప్రతి ఉక్రేనియన్ తీవ్రమైన దుఃఖంతో కుంగిపోతున్నాడు.ఈ తరుణంలో...
Read More..ఆర్మేనియా దేశానికి చెందిన రోమన్ అనే వ్యక్తి తాజాగా ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన ఫీట్ సాధించి ఆశ్చర్య పరుస్తున్నాడు.సాధారణంగా మనం హెలికాప్టర్ లో వెళుతుంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది.అలాంటిది హెలికాప్టర్ దిగువభాగంలో ఉన్న ల్యాండింగ్ స్కిడ్స్ కు వేలాడుతూ...
Read More..కొబ్బరి నూనె తెలియని వారుండరు.దీనిని ఎక్కువగా శిరోజాల పోషణకు వాడితే.కొందరు వంటలకు కూడా ఉపయోగిస్తారు.అలాగే కొబ్బరి నూనె చాలా వ్యాధులకు ఔషధంగా కూడా పనిచేస్తుంది.కొబ్బరి నూనెతో చేసిన వంటలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.కొబ్బరి నూనెలోని శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ గుండె జబ్బులు...
Read More..భారతదేశానికి ఒక గొప్పతనం ఉంది.అదే భిన్నత్వంలో ఏకత్వం. ప్రపంచంలోని ఏ దేశంలో లేనటువంటి ఈ ఔన్నత్యం కేవలం ఇండియాలో మాత్రమే ఉంది.అందుకే మన ఇండియాను ప్రపంచ దేశాలు అంత గొప్పగా కీర్తిస్తుంటాయి.మత విధ్వేషాలు లేనటువంటి అన్ని మతాలకు కేంద్రంగా భారతదేశం విరాజిల్లుతోంది.అయితే...
Read More..కరోనా వైరస్ ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు.ఎందుకంటే మనకే తెలియకుండా మనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయ్.ఇంకా ఈ నేపథ్యంలోనే మరిగే నీటిలో కరోనా మరణిస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు.నీటి గురించి అసలు సైంటిస్టులు ఎం...
Read More..ఉక్రెయిన్ దేశం పై రష్యా దేశం యుద్ధం ప్రకటించింది.ఇప్పటికే నాలుగు రోజుల నుండి భీకర యుద్ధం కొనసాగుతుంది.ఈ రోజు ఐదవ రోజుకు చోరుకుంది.అయినా కూడా యుద్ధం వెనక్కి వెళ్లే ప్రసక్తి కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో ఆపరేషన్ గంగా పేరుతో ఉక్రెయిన్ లో...
Read More..New Delhi, India, 28 February, 2022 – Honda Power Pack Energy India Private Limited, Honda Motor Co., Ltd.’s new subsidiary for battery sharing service, and Hindustan Petroleum Corporation Limited (HPCL),...
Read More..ఎవరు ఎక్కడైనా ఉండ నీయండి లేదంటే ఎక్కడైనా చదవనీయండి… ఇంటిలో వండిన వంటకాలతో లంచ్బాక్స్ మాత్రం తప్పనిసరిగా దర్శనమిచ్చేది.కాలం మారవచ్చు.అభిరుచులూ మారవచ్చు కానీ ఇంటి భోజనం మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమే ! ఆఖరకు ఒకరు పనిచేయడం ప్రారంభించినా, అమ్మ మాత్రం లంచ్...
Read More..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.ఈ పేరు చెబితే చాలు అభిమానులందరికీ పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి.ఎందుకంటే తన పంచ్ డైలాగ్ లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించు కున్నాడు.పేజీలకు పేజీలు డైలాగుల తో సినిమా ఇండస్ట్రీ మొత్తం ముందుకు నడుస్తున్న సమయంలో పేజీల...
Read More..No matter where one stayed, or studied, there was always a home-cooked meal in the lunch-box.Even with changing trends, a home-cooked meal is special.Even when one began working, Amma would...
Read More..సాధారణంగా సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది .సాధారణంగా అడవుల్లో ఎప్పుడు పై చేయి బలవంతమైన క్రూరమృగా ల్లాగే ఈ బలవంతమైన జంతువులు ఎప్పుడు బలహీనమైన జంతువుల మీద దాడి...
Read More..మనలో చాలామంది దీపావళి టపాసులను కాల్చడానికి, అవి పెలుతున్నపుడు వాటి శబ్దాలకే చాలా మంది భయపడుతూ ఉంటారు.కానీ ఈ వీడియోలో మాత్రం ఏకంగా బాంబ్ ని తన చేతిలో పట్టుకున్నాడు.ఈ వ్యక్తి పాజిటివ్ యాటిట్యూడ్ చూస్తుంటే మతి పోవాల్సిందే.అసలు ఎందుకు ఈ...
Read More..భూమి మీద ప్రతి ఒక్కరు కూడా జంతువులను ఇష్టపడుతూ ఉంటారు కొన్ని జంతువులను పెంపుడు జంతువులగా కూడా పెంచుకోవడానికి ఇష్టపడతారు.ఇక జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలలో కొన్ని ఫన్నీ గా...
Read More..చిన్నపిల్లలు ఒక చోట అసలు ఉండరు వారికి తెలియకుండానే ప్రమాదం వైపు వెళుతూ ఉంటారు.అది ప్రమాదమని తెలిసేలోపు ప్రమాదం జరిగి పోతూ ఉంటుంది. చిన్న పిల్లల విషయంలో అందుకే పిల్లల తల్లి దండ్రులు వారి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.అలా...
Read More..సాయి దత్త క్రియేషన్స్ బ్యానర్ పై మాస్టర్ పునీత్ కాడిగారి మరియు మాస్టర్ మనో రూపేష్ సమర్పణలో ప్రవీణ్ రెడ్డి కాడిగారి నిర్మాతగా శ్యామ్ మండల దర్శకత్వంలో వస్తోన్న సినిమా మహా లింగాపురం.సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...
Read More..టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అనేక ప్రాజెక్టులను చేపట్టింది.స్టార్స్ తో హై బడ్జెట్ ఎంటర్ టైనర్స్ చేయడమే కాకుండా మీడియం బడ్జెట్ సినిమాలను కూడా తీస్తోంది.మిషన్ ఇంపాజిబుల్లో తాప్సీ పన్ను కథానాయికగా నటిస్తుండగా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ...
Read More..నిందితున్ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సీసీఎస్ క్రైమ్ టీమ్.హైద్రాబాద్ అబిడ్స్ లోని గన్ ఫౌండ్రి లో గణపతి కుటుంబం తో కలిసి మేడారం జాతర వెళ్లారు.తిరిగి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడ్డ విషయం గమనించి పోలీసులకు పిర్యాదు చేసారు.హైదరాబాద్ సీసీఎస్...
Read More..ఈ చాలన్ సిస్టమ్ ద్వారా అన్ని పెండింగ్ చలాన్ లు చెల్లించాలి.ఆన్లైన్ అనగా ఫోన్ పే, పే టీం ఏం ,గూగుల్ పే వంటి సేవలు ఉపయోగించు కోవచ్చు.లేదా మీ సేవ ఈ సేవ లో చెలించ వచ్చు.రేపటి నుంచి మార్చి...
Read More..కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’.చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన పునీత్ రాజ్కుమార్ని ఇప్పటికీ కన్నడ సినీ పరిశ్రమ మరిచి పోలేక పోతోంది.ఒక్క కన్నడ పరిశ్రమ అనే కాదు ఆయన...
Read More..మొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో అందరినీ ఉర్రూతలూగించే మాస్ సాంగ్స్.స్పీడ్ గా ఉండి అర్థం కాని సాంగ్స్ ఎక్కువగా కనిపించేది.కానీ ఇప్పుడు మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా మెలోడీ సాంగ్స్ బాగా హిట్ అయిపోతున్నాయి.ఇటీవలి కాలంలో ప్రతి సినిమాలో...
Read More..హాలివుడ్ మూవీస్ ను తలపించేలాగా ఈ వ్యక్తి చేసిన సాహసం గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ.ఒక భారీ ట్రక్కును ఎంతో వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.ఇలాంటి భారీ ట్రక్కులను మనం ఇప్పటిదాకా ఇండియాలో చూసి...
Read More..ఏపీ రాష్ట్రంలో గల మంగళగిరి అనే ఊరు పేరు వింటే చాలు అక్కడ వెలిసిన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గుర్తుకు వస్తుంది.గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఈ పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది.అలాగే...
Read More..భారత ఆటోమొబైల్ రంగంలో కియా ఓ సంచలనంగా మారింది.ఈ సంస్థ విడుదల చేసిన కార్లు మన దేశంలో విపరీతంగా అమ్ముడుపోతున్నాయి.కియా సెల్టోస్, కియా సోనెట్, కియా కార్నెస్, కియా కార్నివాల్ ఇలా పలు మోడళ్ల కార్లపై భారతీయుల్లో మోజు పెరుగుతోంది.ఫలితంగా మన...
Read More..విశాఖ గాజువాక: అగనంపూడి ఆర్ఈసిఎస్ కార్యలయంలో ఏసిబి అధికారులు దాడులు.అగనంపూడి సమీపం క్రాంతినగర్ లో ఒక అపార్టమెంట్ కు ఎలక్ట్రికల్ అనుమతులు కొరుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఈసిఎస్ ఏఈ ప్రసాద్, లైన్ మెన్ రమేష్. 80 వేలు లంచం తీసుకోని...
Read More..ఈ రోజుల్లో అంతా సోషల్ మీడియాకు అతుక్కు పోతున్నారు.ఖాళీ సమయాల్లో చూడడం మాట అటుంచితే ఖాళీ చేసుకుని మరీ వీడియోలు చూసేస్తున్నారు.కొందరైతే ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసేస్తూ లైక్లు, షేర్లు, కామెంట్ల కోసం ఆరాట పడుతుంటారు.వీటి ద్వారా సోషల్ మీడియాలో...
Read More..ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికీ సెల్ ఫోన్ జీవితంలో ముఖ్యమైన భాగం అయి పోయింది.అది లేకుంటే చాలా మందికి ఏమీ తోచదు.సెల్ ఫోన్ పాడైనా, అది లేకపోయినా ఏదో కోల్పోయినట్లు బాధపడిపోతారు. ఒక్కో సారి ఫోన్ వాడుతున్నప్పుడు కూడా కొంత...
Read More..పోలీసుల్లో ఎక్కువ శాతం మంచి వాళ్లే ఉంటారు.మిగతా కొందరు మాత్రం కాస్త ఓవరాక్షన్ చేస్తుంటారు.ఈ టైపు పోలీసులు అకారణంగానే అమాయకులపై తమ ప్రతాపం చూపిస్తుంటారు.అయితే తాజాగా పుదుచ్చేరి రాష్ట్రంలోని కొందరు పోలీసులు హైదరాబాద్ యువతులను అడగకూడని ఓ ప్రశ్న అడిగారు.ఈ యువతులు...
Read More..ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే.ఐదో రోజు కూడా భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది.ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న భారతీయులు ఆపరేషన్ గంగా పేరుతో స్వదేశానికి తిరిగి వస్తున్నారు.ఈ భారతీయ పౌరులను తీసుకురావడానికి అధికారులు చాలా కష్టాలు...
Read More..ఇంటర్నెట్ లో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే మన కళ్లు మనల్ని మోసం చేస్తున్నాయా అనే అనుమానం కలగకమానదు.ఎందుకంటే ఇవి అంత వింతగా, ఆశ్చర్యంగా ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తోంది.ఈ వీడియోకి ఇప్పటికే 6...
Read More..తాజాగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరిగిన విషయం తెలిసిందే.ఇందులో భారత్ శ్రీలంక జట్టును చిత్తు చిత్తుగా ఓడించి మూడు మ్యాచ్లలోనూ విజయం సాధించింది.అయితే క్లీన్స్వీప్ అయినప్పటికీ ఈ సిరీస్ లో రెండు జట్లు పోటాపోటీగా...
Read More..రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్.1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది.ఇటలీ, హైదరాబాద్లోని అద్భుతమైన లొకేషన్స్కు తోడు కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్తో పాన్ ఇండియన్ స్థాయిలో...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ చిత్రం సర్కారు వారి పాటకు చెందిన సంగీత ప్రమోషన్లు విపరీతమైన ఆదరణతో ప్రారంభించబడ్డాయి, కళావతి లిరికల్ వీడియో అద్భుతమైన స్పందనను పొందింది.పైగా ఇప్పటికే ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.ఇది ఇప్పటికే రికార్డు...
Read More..గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాలకు హిందీ డబ్బింగ్ హక్కులు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి.శాటిలైట్ ఛానల్స్ మరియు యూట్యూబ్ ద్వారా హిందీ ప్రేక్షకులు తెలుగు సినిమాల మోజులో పడ్డారు.టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ యూట్యూబ్లో తన హిందీ డబ్బింగ్ చిత్రాల...
Read More..ఒకప్పటి స్టార్ క్రికెటర్ ను ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు.దీనికి కారణం అతడు మద్యం తాగి కారు నడుపుతూ రోడ్డుపై బీభత్సం సృష్టించడమే.అతను మరెవరో కాదు సచిన్ క్లోజ్ ఫ్రెండ్, వన్డేలో ఫస్ట్ సెంచరీ సాధించిన వినోద్ కాంబ్లీ. ప్రస్తుతం ఈ...
Read More..10 వ తారీఖున జన్మించిన వారి గుణాలు, ప్రవర్తన, బలాలు, బలహీనతలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.10 వ సంఖ్యకు సూర్యడు అధిపతి.వీరి మీద సూర్య గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.వీరి విజయాల శాతం ఎక్కువగా ఉన్నా సరే ఒక్కసారిగా కాకుండా...
Read More..టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.ధోనీ 2020 ఆగస్టు నెలలో ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు.కానీ ఐపీఎల్లో మాత్రం కొనసాగుతూ తన సత్తా చాటుతున్నాడు.ధోనీ పని అయిపోయిందని కామెంట్లు చేసిన వారందరికీ ఆయన...
Read More..ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలని ఉబలాటపడుతూ రష్యా ముప్పేటదాడితో చెలరేగిపోతోంది.దీంతో అక్కడ ప్రజలు, అధికారులు కనీస వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఉక్రెయిన్ కు శుభవార్త అందించారు.స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీసులను...
Read More..The pandemic has changed the face of the education system.Covid-19 has catalyzed the process of digitalization, resulting in a digital leap of years across all parts of society.State and Central...
Read More..కొంచెం శ్రద్ధ మరికొంత ఇష్టం చూపితే చాలంటున్న ఎక్స్లెన్సియా ఇనిస్టిట్యూషన్స్ ఫౌండర్–డైరెక్టర్ వెంకట్ మురికి .కరోనా డిజిటల్ ఆర్ధిక వ్యవస్థను విస్తృతం చేయడం మాత్రమే కాదు విద్యావ్యవస్ధలోనూ చాలా మార్పులను తీసుకువచ్చింది.విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకోవడానికి నేలవిడిచి సాముచేస్తోన్న ఎడ్టెక్ సంస్థలకు...
Read More..మొట్టమొదటిసారిగా విజయవాడలో ప్రారంభిస్తున్న రికార్డింగ్ స్టూడియో.రికార్డింగ్ స్టూడియో ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది మ్యూజిక్ డైరెక్టర్ శివమణి.శ్రీదేవి డ్రామా కంపెనీ లో తన ప్రతిభను కనబరిచిన చిన్నారి చెర్రీ ఆంధ్ర చిరుమణి తో డ్రమ్స్ ప్రదర్శన.బాబు ప్రదర్శనతో ఇంప్రెస్ అయిన...
Read More..మన భారతదేశానికీ చెందిన మహిళ ఒక గొప్ప విజయాన్ని సాధించి మన దేశ చరిత్రను ప్రపంచదేశాలకు తెలియ చేసింది.రష్యాలోని మాస్కోలో జరుగుతున్న “వూషూ స్టార్స్ ఛాంపియన్షిప్” మన దేశానికీ చెందిన 15 ఏళ్ల సాదియా తారిఖ్ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్...
Read More..రష్యా ఆర్మీ ఉక్రెయిన్ దేశం పై యుద్ధం కొనసాగిస్తోంది.ఈ నేపథ్యంలో సైనిక శక్తి, ఆయుధాల పరంగా రష్యా కంటే బలహీనంగా ఉన్న ఉక్రెయిన్ ఇతర దేశాల సహాయం కోరుతోంది.అయినప్పటికీ ఏ దేశం కూడా నేరుగా ఉక్రెయిన్ కు యుద్ధం విషయంలో సహాయం...
Read More..కరోనా వైరస్ మహమ్మారి వలన ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు.‘ఫేస్ మాస్క్ లేకపోతే అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి వచ్చింది.ఒక విధంగా చెప్పాలంటే మాస్క్ అనేది మనవ జీవితంలో ఒక భాగం అయిపొయింది అనే చెప్పాలి.కొవిడ్ తీవ్రత...
Read More..నవమోసాలు మోసింది… కాయాకష్టం చేసి పెంచి పెద్ద చేసింది.కంటికి రెప్పలా చూసుకుంది.తాను తిన్నా తిన్నాకున్నా అన్నీ తానై చూసుకుంది.తాను పస్తులున్నా బిడ్డ కడుపు నిండితే చాలు అనుకుంది.బిడ్డ కోసం సర్వం ఒడ్డి అన్నీ త్యాగాలు చేసింది.ఈక్రమంలో ఆమె వృద్ధాప్య దశకు వచ్చింది.ఇలాంటి...
Read More..న్యూఇయర్ ఆరంభంలోనే ఉత్తర కొరియా క్షిపణుల పరీక్షలతో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది.ఇప్పటికే ఆంక్షలతో కొట్టు మిట్టాడుతున్న ఈ దేశం అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు క్షిపణి పరీక్షలతో విరుచుకుపడుతోంది.2017 ఆగస్టులో ఉత్తర కొరియా చేపట్టిన మిస్సైల్ పరీక్షల సైరన్ మోతలు జపాన్కు...
Read More..సోషల్ మీడియా పుణ్యమా అని సరికొత్త వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.విచిత్ర వంటకాల వీడియోలు చూసి ఆహార ప్రియులే వామ్మో అంటున్నారు.రోజు చేసే వంటకాలకు భిన్నంగా కొత్త వంటలు ట్రై చేస్తున్నారు.ఇటీవల చాక్లెట్ సమోసా.టమోటా కచోరి.ఐస్క్రీం కచోరి, పుచ్చకాయ మిల్క్ షేక్.ఇలా...
Read More..అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ మాత్రమే కాదు ఉక్రెయిన్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రియల్ హీరోలే! తాజాగా వెలుగు చూస్తున్న కొన్ని సంఘటనలు ఇదే నిజాన్ని స్పష్టం చేస్తున్నాయి.ఈ యూరప్ దేశంలో ఎవరూ కూడా రష్యన్ ఆర్మీ కి తలొగ్గకుండా...
Read More..ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారా?? అయితే ఈ న్యూస్ మీ కోసమే! ఇటీవల కాలంలో భారతదేశంలో టెక్నాలజీ బాగా వాడకం పెరిగి అన్ని సేవలు డిజిటలైజ్ అయ్యాయి.కానీ గ్యాస్ న్యూ కనెక్షన్ తీసుకోవాలంటే ఇప్పటికీ కూడా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన...
Read More..విజయాలు అనేవి.ఎవరికీ అంత ఈజీగా దక్కవు.ప్రస్తుతం ప్రముఖులు అని చెప్పుకుంటున్న వారు అంతా… ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడినవారే.ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్న వారే.నాడు కష్టాలను తట్టుకుని నిలబడ్డారు కనుకే.ఇప్పుడు వారు స్టార్స్ గా ఎదుగుతున్నారు.అలాంటి నటులలో ఒకడు రాజేంద్రప్రసాద్.కెరీర్ తొలి...
Read More..సినిమా తర్వాత భారతీయులు బాగా ఇష్టపడేది ఏదైనా ఉందా అని అడిగితే అది క్రికెట్ యే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.అయితే సినిమా, క్రికెట్ ఈ రెండింటిలోనూ మెరిసి అటు ప్రేక్షకులను ఇటు క్రీడా ప్రియులను అలరించిన క్రికెటర్లు కొందరున్నారు.వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం....
Read More..టీ20 సిరీస్లో భాగంగా లక్నో, ధర్మశాల వేదికగా టీమ్ఇండియా, శ్రీలంక జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరిగాయి.ఈ రెండింటిలోనూ ఇండియా ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది.ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే రోహిత్ శర్మ సేన శ్రీలంక జట్టుపై విజయకేతనం...
Read More..ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.నాటో దళాల్లో ఉక్రెయిన్ చేరిపోతుందనే ఆగ్రహంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ లో నెత్తుటేళ్లను, రక్తపుటేరులను పారిస్తున్నారు.మొదట కేవలం ప్రభుత్వ భవనాల పై మాత్రమే దాడి చేసిన రష్యన్ ఆర్మీ ఇప్పుడు...
Read More..జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా, సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మాతలుగా, బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘సెబాస్టియన్ పిసి524’.ప్రపంచ వ్యాప్తంగా...
Read More..మంగళవారం ఆంజనేయ స్వామి, శ్రీమహాలక్ష్మిని పూజించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు.అందువల్ల మంగళవారం అమ్మవారికి విశేష పూజలు చేస్తుంటారు.అయితే మంగళవారం ఉదయం నిద్రలేచి కుబేర స్థానాన్ని చూడటం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, పండితులు తెలియ జేస్తున్నారు. కుబేరుడు ధనానికి అధిపతి...
Read More..కరోనా ఫస్ట్, సెకండ్, థర్డ వేవ్ వరుసబెట్టి జనాలను నానా ఇబ్బందులకు గురి చేసిన విషయం విధితమే.దేశమంతటా కరోనా నిబంధనలతోపాటు మాస్క్ తప్పనిసరి పెట్టుకోవడం జరిగింది.అయితే ఇలాంటి క్రమంలో మాస్క్ ఎలా పెట్టుకోవాలో చిన్నపిల్లలకు కూడా తెలుసు.ఆ రేంజ్లో అందరూ మాస్క్ల...
Read More..ఉక్రెయిన్, రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించినప్పటిఈక రష్యా ఏమాత్రం తగ్గడం లేదు.కొన్ని ఘటనలు చూసినపుడు మనసును కదించి వేస్తున్నాయి.బలమైన రష్యాను కూడా ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది.సర్వం ఒడ్డుతోంది.రష్యా వద్ద ఉన్న మిలటరీ సామగ్రితో పోలిస్తే ఉక్రెయిన్ చాలా...
Read More..సరదాగా ఆడుకుంటున్న చిన్నారులు బోరుబావుల్లో పడితే … వచ్చే ఆ ఆవేదన అంతా ఇంతా ఉండదు.వారు పడే నరకయాతన హృదయాలను కలచివేస్తుంది.అలాంటి విషాధాలు నేడు నిత్యకృత్యంగా మారాయి.పూడ్చకుండా వదిలేసిన బోరు బావుల్లో చిన్నారులు పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి.ఈ ఘటనకు...
Read More..Tirupati February 2021: Underlining its commitment to redefine the car buying experience across the country, MG Motor India today announced the grand opening of a new sales facility in Tirupati,...
Read More..రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి కాలంలోనే గడిచిపోవడమే కాదు నూతన హైబ్రిడ్ పని సంస్కృతి వేళ మన ఇంటిని మరింత ఆహ్లాదంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకతను తీసుకువచ్చింది.ఓ ఇల్లును అందమైన గృహంగా మార్చడానికి ఎంతో శ్రమిస్తుంటాం.ఫర్నిచర్ను సర్దడం మొదలు, గోడలకు రంగులు వేయడం...
Read More..స్వతంత్ర సమరయోధులు ఛాయా చిత్ర ప్రదర్శన ముగింపు వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఉక్రేన్ లో చిక్కుకున్న విద్యార్థుల ను ఇండియా తీసుకరవడానికి ఏర్పాట్లు జరుగుతుంది విదేశాంగ మంత్రి తో మాట్లాడి తొందరగా ఇండియా కు రప్పిఇస్తాము.ఎవరు అధైర్యపడొద్దు .Governor...
Read More..ఆ పసిపిల్లాడి పట్ల కన్నతల్లి కర్కశంగా వ్యవహరించింది.నవమాసాలు మోసి జన్మనిచ్చిన అమ్మే ఓ ఘాతుకానికి పాల్పడింది.పెంచి పెద్ద చేయాల్సిందిపోయి తన బిడ్డను విక్రయించింది.శిశువులను విక్రయించే మూఠా సభ్యులు ఇచ్చిన కాసుల కక్కుర్తికి ఆశపడింది.తన బాధ్యత ఏంటో తెలుసుకోకుండా, ఆలోచించకుండా క్షణంలో నిర్ణయం...
Read More..ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు.స్మార్ట్ ఫోన్ దగ్గర లేనిదే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు.అయితే స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మన అందరికి తెలిసిందే.నిజానికి స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు...
Read More..సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయిందంటే అది రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.క్షణాల్లో వైరల్ అయి నెటిజన్ల కామెంట్లు పొందుతాయి.జంతువులు, పక్షులు చేసే చేష్టలు, ఆహారం కోసం చేసే వేటలు...
Read More..ప్రస్తుత కాలంలో ఫోన్ లేకపోతే పనే జరగడం లేదు.ఏ పని చేయాలన్నా గాని ప్రతి ఒక్కరికి ఫోన్ చాలా అవసరం.పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను విపరీతంగా...
Read More..రోజు రోజుకు సైబర్ నేరగాళ్ల అగాయిత్యాలు ఎక్కువ అయిపోతున్నాయి.అమాయకులను టార్గెట్ గా చేసుకుని వాళ్ళ అకౌంట్ లోని డబ్బులను మాయం చేసేస్తున్నారు.ఈ మధ్యన సైబర్ నేరగాళ్ళు రూటు మార్చి రకరకాల ఫోన్స్ చేసి వారిని నమ్మించి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ సంపాదిస్తున్నారు.ఎంతో...
Read More..మొన్నటి వరకు తెలుగులో కేవలం చిన్న హీరోలు మాత్రమే కొత్త రకం సినిమాలను ఎంచుకునేవారు.కానీ ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలు సైతం కథలో కొత్తదనం ఉండాలి అని ఫిక్సై పోయారు.కాస్త కొత్తగా ఉంటేనే ముందడుగు వేస్తున్నారు.లేదంటే సినిమా చేయటం లేదూ.కొంతకాలం నుంచి...
Read More..నరేంద్ర మోదీ: దేశానికి ప్రధాని కాకముందు నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరంచారు.మోదీ మొదటి ఉద్యోగం చాయ్వాలా అని తన ప్రసంగాలలో చాలాసార్లు చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ ఒకప్పుడు గుమాస్తా.అతని...
Read More..మీ ఐఆర్సీటీసీ ఖాతా ఆధార్తో లింక్ చేయకపోతే మీరు ఒక నెలలోపు ఆరు టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకోగులుతారు.అయితే ఆధార్ను ఐఆర్సీటీసీ ఖాతాకు ఆధార్ లింక్ చేస్తే నెలలో గరిష్టంగా 12 టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.ఆధార్ ధృవీకరణతో పాటు, ప్రయాణీకుల ఆధార్...
Read More..ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దారు, తల్లిదండ్రులు వారిని ఎప్పుడు కాపాడుకుంటారు అని తెలిపారు.విద్యార్థులు ఎప్పుడు ఆత్మవిశ్వాసం తో ఉండాలి కానీ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించిన గవర్నర్.గత కొన్ని రోజులు గా యువత ఆత్మహత్య కు పాల్పడుతున్న విషయం తీవ్రంగా కలచివేసింది.యువత ఎప్పుడు స్ట్రాంగ్...
Read More..భారతీయ రైల్వేలు ప్రతి వర్గానికి అనుగుణంగా సౌకర్యాలను కలుగజేస్తున్నాయి.ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ లేదా స్లీపర్ వంటి కోచ్లు ఉండగా, ఇప్పుడు పలు రైళ్లలో థర్డ్ ఏసీ తరహాలో ఏసీ-3 ఎకానమీ కోచ్లను అనుసంధానిస్తున్నారు.మీరు ఎప్పుడో ఒకసారైనా ఎవరినైనా...
Read More..రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చల్లో నిలిచారు.మాస్కోలోని పుతిన్ ప్యాలెస్ పేరు ‘ది గ్రాంజ్ క్రెమ్లిన్’.దీని వైభవం గురించి తెలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే! అధికార కేంద్రంగా భావించే ఈ భవనంలో రష్యా రాచరికపు...
Read More..ఇటీవల చైనా రాజధాని బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ను నిర్వహించారు.100శాతం కృత్రిమ మంచును ఉపయోగించిన మొదటి ఒలింపిక్ క్రీడలు ఇవి.డీడబ్లు తెలిపిన వివరాల ప్రకారం కృత్రిమ మంచు తయారీకి రెండు మార్గాలు ఉన్నాయి.వీటి ద్వారా మంచు క్రియేట్ అవుతుంది.మంచు ఎలా పేరుకుపోతుందో తెలుసుకోవడం...
Read More..440 వోల్టుల కరెంట్తో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో మీకు తెలుసా? 440 వోల్టుల కరెంట్ ఉన్నప్పుడు ఏ విధమైన విద్యుత్ షాక్ తగులుతుందో మీరు ఎప్పుడైనా చూశారా? అందుకే ఇప్పుడు 440 వోల్టుల కరెంట్ ఎంత ప్రమాదకరమో తెలుసుకుందాం.ఇది తెలుసుకోవాలంటే ముందుగా...
Read More..మీరు రైలులో ప్రయాణం సాగించినప్పుడు రైల్వే నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.లేని పక్షంలో జరిమానా చెల్లించాల్సి వస్తుంది.మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా చైన్ లాగడం లేదా టిక్కెట్ లేకుండా ప్రయాణించడం చూసుంటారు.అయితే ఇవి రెండే రైలులో చేయకూడని పనులనుకుంటే పొరపడినట్లే.రైలుపైన లేదా...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో పికిల్బాల్ ట్రెండ్ పెరుగుతోంది.అమెరికా నుంచి మొదలైన పికిల్బాల్ ట్రెండ్ ఇప్పుడు ప్రపంచంలోని 70 దేశాలకు పాకింది.పికిల్బాల్ టెన్నిస్ అనేది టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ల కలబోత.ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడకు సంబంధించిన ఆటగాళ్ల సంఖ్య పెరుగుతుండడంతో ఒలింపిక్స్లో దీనిని చేర్చేందుకు...
Read More..రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది.ఈ సందర్భంగా రష్యా ఏ ఆయుధాలను ఉపయోగించిందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ఆయుధం: ఈ రష్యా ఆయుధం పేరు 9K720. ఇస్కాండర్ బాలిస్టిక్ మిస్సైల్.ఇది తక్కువ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగివుంది.దీనిని రష్యా సైన్యం ప్రత్యేకంగా...
Read More..మీ ఫోన్కి కాల్ రావడానికి ముందే ఆ విషయాన్ని ట్రూకాలర్ మీకు తెలియజేస్తుంది.ఇలా ఎందుకు జరుగుతుందో.కాల్ రాబోతోందని ట్రూకాలర్కి ముందుగానే ఎలా తెలుస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఇది ట్రూకాలర్లో మాత్రమే జరగదు.కొన్నిసార్లు...
Read More..ఒకప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం ఇతర దేశాలపై ఆధారపడిన ఆఫ్రికాలోని జాంబియా ఇప్పుడు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది.జాంబియా ప్రస్తుతం వ్యర్థాల నుండి పెట్రోల్,డీజిల్ను తయారు చేస్తోంది.పైలట్ ప్రాజెక్ట్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.రబ్బరు టైర్లు, ప్లాస్టిక్ డబ్బాలను ఇంధన తయారీకి ఉపయోగిస్తారు.వాటిని...
Read More..వైద్యులు మందులను రాసే ప్రిస్క్రిప్షన్పై అనేక రకాల చిహ్నాలు కనిపిస్తాయి.వాటికి ప్రత్యేక అర్థం ఉంది.అటువంటి చిహ్నాలలో Rx ఒకటి.దీని అర్థం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్రిస్క్రిప్షన్ ఎడమ వైపున Rx అని కనిపిస్తుంది.ఇది లాటిన్ భాష...
Read More..అమెరికా శాస్త్రవేత్తలు అత్యంత ఖచ్చితమైన సమయాన్ని తెలిపే గడియారాన్ని రూపొందించారు.ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన సమయాన్ని చెప్పే ఈ గడియారం మిల్లీమీటర్ సమయ వ్యత్యాసాన్ని కూడా తెలియజేస్తుంది.దీనిని అటామిక్ క్లాక్ అంటారు.ఇది ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుంది.రెండు గడియారాలు వేర్వేరు గురుత్వాకర్షణ...
Read More..ప్రపంచంలోని పలువరు శాస్త్రవేత్తలు గాలిలో వ్యాపించే వ్యాధులు, కాలుష్యాన్ని నివారించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపధ్యంలో ఐఐటీ-ఢిల్లీకి చెందిన స్టార్టప్ ప్రపంచంలోనే అతి చిన్న ఎయిర్ ప్యూరిఫైయర్ను తయారు చేసింది.ఇది ముక్కుకు అమర్చుకునే ప్యూరిఫైయర్.ఇది ఎన్-95 మాస్క్లా ప్రభావవంతంగా ఉంటుందని దీన్ని...
Read More..రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది.రష్యా సైన్యం.ఉక్రెయిన్నే తీవ్రంగా నష్టపరిచింది.అదే సమయంలో నాటో నుంచి అనేక బెదిరింపులు వచ్చినా రష్యా సైన్యం వెనక్కి తగ్గడం లేదు.ఈ నేపధ్యంలో రష్యన్ సైన్యం ఎంత శక్తివంతమైనది? ప్రపంచంలో సైన్యం పరంగా రష్యా స్థానం ఎక్కడ...
Read More..భార్య మీద కోపంతో కట్టుకున్న భార్యను చంపిన భర్తల గురించి మీరు వినే ఉంటారు.కానీ భార్య మీద కోపంతో ఒక భర్త చేసిన పని ఏంటో తెలిస్తే మీరే షాక్ అవుతారు.భార్యతో పాటు తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.భార్య మీద కోపంతో...
Read More..రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య బీకర యుద్ధం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.రష్యా -ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్ కు ఒక పెద్ద చిక్కు వచ్చి పడిందనే చెప్పాలి.అది ఏంటంటే మన భారతదేశానికి రవాణాలో రావలిసిన 3 లక్షల 80...
Read More..తాజాగా బ్రెజిల్కు చెందిన ఒక వ్యక్తి మంచు పర్వతాల్లో స్నోబోర్డింగ్ లేదా స్కియింగ్ చేద్దామని వెళ్ళాడు.అయితే అతడికి ఒక క్రూరమైన అడవి ఎలుగు బంటి ఎదురయ్యింది.అంతేకాదు అది అతడి వెంట పడింది.ఎలుగు బంటి తనను వెంబడించిందని తెలిసి అతడికి గుండె ఆగినంత...
Read More..యువత ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న హేరిటేజ్ మిల్క్ ప్రాడేక్ట్స్ విజేతలో అందు బాటులో ఉన్నాయని హేరిటేజ్ గ్రుప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి తెలిపారు.హైదరాబాద్ కోండాపుర్ రాఘవేంద్ర కాలనిలో నుతనంగా ఏర్పాటు చేసిన విజేత సుపర్ మార్కెట్ మరియు...
Read More..తాజ్ డెక్కన్లో నిర్వహించిన ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచి సమాజానికి మార్గదర్శకులుగా నిలిచిన 33 మందికి ఈ అవార్డులను అంద జేశారు.ఎవాక్రురేట్ గ్రూప్ డైరెక్టర్, ప్రముఖ వ్యాపారవేత్త జోషిత రెడ్డి జాతీయ...
Read More..పవన్ కల్యాణ్ మరోసారి దుమ్మురేపాడు.భీమ్లా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.తొలి షో నుంచే సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది.కలెక్షన్ల సునామీ సాధిస్తోంది.తాజా హిట్ తో పవన్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు...
Read More..బేబీ బ్రదర్ లేదా బేబీ సిస్టర్ పుట్టినప్పుడు వారి సోదరీ సోదరీమణులకు అమితమైన ఆనందం కలుగుతుంది.ఫస్ట్ టైం చూసేటప్పుడు చిట్టి సిస్టర్ లేదా బ్రదర్ ను ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలని ఆశ ఉంటుంది.అయితే తాజాగా ఒక అక్క తన బేబీ బ్రదర్ను...
Read More..తాజాగా సోషల్ మీడియాలో ఒక హిలేరియస్ వీడియో వైరల్ అవుతోంది.ఇందులో ఇద్దరు దొంగలు ఒక యువతి హ్యాండ్ బ్యాగ్ ను దొంగలించారు.ఆ యువతి దొంగలతో చాలాసేపు కొట్లాడింది.తర్వాత తెలివిగా ప్రవర్తించి ఆ దొంగల స్కూటీని తీసుకొని ఎంచక్కా అక్కడి నుంచి పరారైంది.దీంతో...
Read More..సాధారణంగా బయట తిరుగుతున్న క్రూర జంతువులను అటవీ శాఖ అధికారులు పట్టుకొని వాహనంలోకి ఎక్కించుకొని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తారు.అలాగే జూ నిర్వాహకులు కూడా క్రూరమృగాలను తరచుగా శిక్షకుల సాయంతో కావలసిన ప్రాంతాలకు తరలిస్తుంటారు.అయితే ఇలాంటి సమయాల్లో క్రూర మృగాలు తప్పించు కోవడానికి...
Read More..ఈ రోజుల్లో విద్యార్థులు తమ చదువు కంటే ఇతరత్రా పనులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.వారు ఎలాంటి ఉపయోగం లేని పనుల కోసం తమ జీవితాన్ని వృథా చేసుకుంటున్నారు.పాఠశాలల్లో కూడా స్మార్ట్ ఫోన్స్ తీసుకు వచ్చి టైంపాస్ చేస్తున్నారు.అయితే తాజాగా ఇలాంటి విద్యార్థులకు...
Read More..ఆ పరమశివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మొదలవడంతో శివాలయాలలో కార్తీక శోభ ఉట్టిపడుతోంది.భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి కార్తీకమాసం ఉదయం నిద్ర లేవడం చన్నీటి స్నానాలు ఆచరించి, నిత్యం ఆ పరమశివుని పూజించడం, రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేయడం,...
Read More..నువ్వులు.వీటి గురించి పరిచయం అవసరం లేదు.ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వులను చాలా మంది ఇష్టంగా తింటుంటారు.అయితే నువ్వులే కాదు. నువ్వుల నూనె కూడా ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.సాధారణంగా చాలా మంది వంటలకు రకరకాల నూనెలు వాడుతూ.ఆరోగ్యాన్ని చేతులారా పాడుచేసుకుంటుంటారు.కానీ, నువ్వుల...
Read More..ప్రస్తుతం కరోనా కేసులు విలయతాండం చేస్తున్నాయి.లేనిపోని వైరస్ లంటూ వచ్చి మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి.ఇటువంటి సమయంలోనే ప్రజలు తగిన పోషక విలువలు కల పదార్థాలను తినడం ఎంతో ఉత్తమం.దీని ద్వారా ఆరోగ్యం సాఫీగా సాగిపోతుంది.ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవు.అందుకే పిస్తా పప్పులు తినడం...
Read More..మంత్రి మేకపాటి చితాభస్మాన్ని నెల్లూరు జిల్లా సంగంలోని పెన్నా నదిలో కలిపారు ఆయన కుమారుడు కృష్ణార్జున్ రెడ్డి. కార్యకర్తలు, అభిమానుల మధ్య శాస్త్రనుసారంగా కార్యక్రమాలు జరిపారు.అనంతరం అక్కడ చితాభస్మాన్ని కలిపారు. కాగా ఇవాళ ఉదయగిరి మెరిట్స్ కళాశాల ప్రాంగణంలో గౌతంరెడ్డి చిన్నకర్మ...
Read More..ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏది విన్నా సరే ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించే మాట్లాడుకుంటున్నారు.అసలు యుద్ధం ఎందుకు వచ్చిందనే చర్చే ఎక్కువగా జరుగుతోంది.యుద్ధం వచ్చేందుకు ఎవరికీ సరైన కారణాలు తెలియకున్నా కూడా ఎవరికి తోచింది వారు ఊహించుకుంటున్నారు.చర్చలు జరుపుతున్నారు.ఉక్రెయిన్ దేశ ప్రజలు...
Read More..పెళ్లంటే నూరేళ్ల పంట అని కొందరు ఎవ్రీ డే మంట అని కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు.ఎవరి అభిప్రాయాలు వారివి అని మనం కొద్ది సేపు ఆ విషయాలను పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది.కానీ ఏమని భావించే వారైనా పెళ్లిని చాలా...
Read More..ఒక సినిమా స్మగర్లను ఎంతగా ప్రభావితం చేసిందో అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అనే చెప్పాలి.ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సినిమాలను తీస్తూ ఉంటారు.కానీ కొందరు సినిమాలలోని కొన్ని సీన్స్ ను నిజజీవితంలో కూడా పాటించేస్తేస్తున్నారు.మీ అందరికి తమిళ నటుడు సూర్య...
Read More..అడవిలో జంతువులను భయపెట్టే అడవికి రాజు అయినటువంటి సింహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే సింహం అన్ని జంతువులలో కన్నా బలమైనది.ఇది ఏ జంతువునైనా వేటాడింది అంటే ఆ జంతువుకు ఆరోజు నూకలు చేల్లి పోయినట్టే అందుకే సింహాన్ని...
Read More..రొమ్ము క్యాన్సర్ వలన ఎంతో మంది ఆడవాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు.వరల్డ్ హెల్త్ ఆర్గనైషన్ (WHO) 2021 ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం12% మంది ఆడవాళ్లు కొత్తగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ప్రకటించింది.అలాగే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్...
Read More..బెంగళూరు, ఫిబ్రవరి 25 2021: భారతదేశంలోని ప్రముఖ వెల్నెస్ బ్రాండ్లలో ఒకటైన హిమాలయ వెల్నెస్ కంపెనీ, తన యాంటీ-హెయిర్ ఫాల్ షాంపూ మరియు కండిషనర్ల కోసం కొత్త టీవీసీని విడుదల చేసింది.జుట్లు రాలే సమస్యలను ఎదుర్కొనడంలో ట్రయల్ అండ్ ఎర్రర్ల ఉత్కంఠ...
Read More..