నీలోఫర్ ఆస్పత్రిలో 18 నెలల చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గల నీలోఫర్ ఆస్పత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ అయ్యింది.తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.

ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా అనుమానిత మహిళను గుర్తించారు.పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పాప ఆచూకీ లభ్యం. నాంపల్లి పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు.

కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Advertisement
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు