శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటి విడుదల

సున్నిపెంట: శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను శనివారం తెరిచారు.అంతకుముందు ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు చేసిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు.

 Srisailam Project Lifting Three Gates And Releasing Water , Srisailam Project, L-TeluguStop.com

ప్రాజెక్టులోని 6, 7, 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.ప్రాజెక్టు నుంచి సుమారు 80వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.12వేల క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వస్తోంది.జూరాల నుంచి 81వేల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 31వేల క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube