తెలంగాణ గవర్నర్‎తో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ భేటీ..!

తెలంగాణ గవర్నర్ తమిళిసైతో రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత లక్ష్మణ్ సమావేశం అయ్యారు.ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణలో బీసీల సమస్యలను లక్ష్మణ్ గవర్నర్ కు వివరించారు.

 Rajya Sabha Member Laxman Met Telangana Governor..!-TeluguStop.com

తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన ఏపీకి చెందిన 26 బీసీ కులాలను తిరిగి చేర్చేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వెంట ఏపీ బీజేపీ నేతలు కూడా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube