పోడు భూములపై జీవో 140ను సవాల్ చేస్తూ టీఎస్ హైకోర్టులో పిటిషన్

పోడు భూములపై జీవో 140ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.

 Petition In Ts High Court Challenging Go 140 On Waste Lands-TeluguStop.com

అయితే సర్కార్ తీసుకొచ్చిన జీవో చట్ట పరిధిలో లేదని తెలిపింది.తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కమిటీ ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్న న్యాయస్థానం.తదుపరి విచారణను అక్టోబర్ 21కు వాయిదా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube