సీబీఐ విచారణకు మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

సీబీఐ విచారణకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు హాజరయ్యారు.ఢిల్లీలో అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు అందించిన విషయం తెలిసిందే.

 Minister Gangula, Mp Vaviraju Ravichandra For Cbi Investigation-TeluguStop.com

ఈ నేపథ్యంలో నోటీసులతో గంగుల, రవిచంద్రలు ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.కాగా శ్రీనివాస్ తో ఉన్న సంబంధాలు, లావాదేవీలపై వాంగ్మూలం నమోదు చేయనున్నారు అధికారులు.

ఫేక్ ఆఫీసర్ ముసుగులో డబ్బు ఎర చూపి శ్రీనివాస్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రలోభ పెడుతున్నట్లు సీబీఐ గుర్తించింది.ఈ మేరకు విచారణను వేగవంతంగా కొనసాగిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube