మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఆరు పదుల వయసు దాటి పోయినా కూడా ఆయన చేస్తున్న సినిమా లు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి.సినిమాల ఫలితం తో సంబంధం లేకుండా భారీ గా ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం లో సఫలం అవుతున్నాయి.
అందుకే మెగాస్టార్ చిరంజీవి తో సినిమా లను నిర్మించేందుకు పెద్ద నిర్మాతలు భారీ పారితోషికం తో( Remuneration ) వెంట పడుతున్నారు.ఈ రేంజ్ లో పారితోషికం దక్కించుకుంటున్న సౌత్ ఇండియన్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు ఉంటారు అనడం లో సందేహం లేదు.
ఒప్పుడు అమితాబచ్చన్ ను మించిన పారితోషికం ఆయన సొంతం.స్టార్ హీరోలు. సూపర్ స్టార్ లు 50 లక్షల లోపు పారితోషికం తీసుకుంటూ ఉంటే అప్పుడు చిరంజీవి కోటి రూపాయల పారితోషికం తీసుకున్నాడు.బాలీవుడ్ హీరో లు కూడా తక్కువ పారితోషికం తీసుకున్న సమయంలో కూడా చిరంజీవి కోటికి పైగా పారితోషికం తీసుకున్నాడు.
అలాంటి చిరంజీవి కూడా భారీ గా పారితోషికం తీసుకుంటూ ఉన్నాడు.ఈ రేంజ్ లో పారితోషికం( Remuneration ) తీసుకుంటూ ఉన్నందుకు ఆయన అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
మహేష్ బాబు.రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి యంగ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసి పోకుండా చిరంజీవి పారితోషికం తీసుకోవడం తో పాటు ఆ రేంజ్ లో ఓపెనింగ్ కలెక్షన్స్ ను రాబట్టడం విడ్డూరంగా ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.ఆకట్టుకునే సినిమా లు చేయడం తో పాటు మంచి సందేశం ఇచ్చే మెగాస్టార్ తాజాగా భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా కి మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక తదుపరి సినిమా తో చిరంజీవి రెడీ అవుతున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్ లో ఆ సినిమా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.